జగన్‌ తీసుకున్న మరో కీలక నిర్ణయానికి హైకోర్టు బ్రేక్‌

ap high court : ఏపీలో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు మరియు నిర్ణయాలకు కోర్టులు అడ్డు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కువ శాతం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం వైఎస జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం నుండి మొదలుకుని నేడు వైజాగ్‌ భూముల అమ్మకం వరకు అన్ని నిర్ణయాల పట్ల రాష్ట్ర హైకోర్టు (  ap high court )అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. నేడు విశాఖ భూముల అమ్మకంకు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పు పై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ వర్గాల వారు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ap high court : అప్పటి తీర్పు ఈ కేసుకు కూడా…

వైజాగ్‌ లోని ప్రధాన ఏరియాల్లో ఐదు చోట్ల ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బిడ్డింగ్ ద్వారా ఈ అమ్మకంను జరపాలని కూడా నిర్ణయించింది. బిడ్డింగ్‌ లను ఆహ్వానించిన ప్రభుత్వంకు కోర్టు వెంటనే వాటన్నింటిని రద్దు చేయాలంటూ ఆదేశించింది. పలువురు వైజాగ్ భూములకు సంబంధించి కేసు నమోదు చేయడంతో వాటన్నింటిని ఒకే కేసుగా తీసుకుని కోర్టు విచారణ జరిపింది. గతంలోనే భూముల అమ్మకంకు ప్రభుత్వం కు అధికారం లేదని, భూములను ఇష్టానుసారంగా అమ్మకూడదు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. అదే తీర్పు ఇప్పుడు ఈ కేసులో వర్తిస్తుందని కోర్టు పేర్కొంది.

ap high court orders not sale government lands in visakhapatnam

ap high court : ఆదాయం కోసం..

ఏపీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆర్థికంగా కాస్త అయినా వెసులుబాటు కల్పించుకునేందుకు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్‌ లోని ఆ భూములను బిల్ట్‌ పేరుతో అమ్మేందుకు సిద్దం అయ్యి టెండర్లను కూడా పిలిచిన తర్వాత అనూహ్యంగా కేసు ap high court తీర్పు ప్రభుత్వంకు వ్యతిరేకంగా వచ్చింది. ఈ భూములు అమ్మిన డబ్బుతో సంక్షేమ పథకాలను అమలు చేయాలని వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి భావించాడు. కాని కొందరు టీడీపీ నాయకులు మరియు వైజాగ్‌ కు చెందిన వారు విశాఖ భూముల విషయంలో కోర్టుకు వెళ్లి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా చేశారు. మరి ఈ తీర్పు పై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాలి.

Recent Posts

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

1 hour ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

2 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

3 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

4 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

5 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

5 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

6 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

7 hours ago