Ap NGO : ఏపీ ఎన్జీవోల సంఘానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం రోజురోజుకీ తీవ్రంగా మారుతోంది. తమను కష్టాల్లోకి నెట్టేలా ఉన్న జీవోలను రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరిస్తున్న ఎన్జీవోల సంఘం… ఫిబ్రవరి 7 తరువాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందన్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెపై ఈ మేరకు రేపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసులు అందించనున్నట్లు సమాచారం. అయితే అప్పటివరకు అనగా వచ్చే నెల 7వ తేదీ వరకు వారు చేయదలచిన ఉద్యమ కార్యాచరణను ఇప్పటికే రూపొందించారు. గత రాత్రి జరిగిన ఈసీ మీటింగ్లో ఏపీఎన్జీవో సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ఇదే విషయమై… ఎన్జీవోల నిర్ణయం ప్రకారమే ముందుకు తాము కూడా ముందుకు వెళతామని ఇతర ఉద్యోగ సంఘాలు కూడా చెబుతున్నాయి. తమకు అనుకూలంగా పీఆర్సీపై మరో ప్రకటన చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
This website uses cookies.