
చెన్నైలో జరుగుతున్న 2వ టెస్టు 3రోజు భారత బ్యాట్స్మెన్ విజృంభించారు. స్పిన్ బౌలర్ అశ్విన్ తన టెస్టు కెరీర్లో మరో సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అశ్విన్కు ఇది 5వ సెంచరీ. కాగా 3వ రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్ను 286 పరుగుల వద్ద ముగించింది. ఈ క్రమంలో భారత బ్యాట్స్మెన్ ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్పై భారత్కు 481 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 482 పరుగుల స్కోరు చేయాల్సి ఉంది.
ashwin made century england target 482
మొదటి ఇన్నింగ్స్లో భారత్ 329 పరుగులకు ఆలౌట్ అవగా అనంతరం బ్యాటింగ్ చేపట్టన ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అశ్విన్ స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీశాడు. అలాగే సెంచరీ చేసి కూడా రాణించాడు. దీంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, మొయిన్ అలీలకు చెరో 4 వికెట్లు దక్కాయి. ఆల్లీ స్టోన్ 1 వికెట్ తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 161 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ (106), కోహ్లి (62)లు రాణించారు.
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
This website uses cookies.