
చెన్నైలో జరుగుతున్న 2వ టెస్టు 3రోజు భారత బ్యాట్స్మెన్ విజృంభించారు. స్పిన్ బౌలర్ అశ్విన్ తన టెస్టు కెరీర్లో మరో సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అశ్విన్కు ఇది 5వ సెంచరీ. కాగా 3వ రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్ను 286 పరుగుల వద్ద ముగించింది. ఈ క్రమంలో భారత బ్యాట్స్మెన్ ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్పై భారత్కు 481 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 482 పరుగుల స్కోరు చేయాల్సి ఉంది.
ashwin made century england target 482
మొదటి ఇన్నింగ్స్లో భారత్ 329 పరుగులకు ఆలౌట్ అవగా అనంతరం బ్యాటింగ్ చేపట్టన ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అశ్విన్ స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీశాడు. అలాగే సెంచరీ చేసి కూడా రాణించాడు. దీంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, మొయిన్ అలీలకు చెరో 4 వికెట్లు దక్కాయి. ఆల్లీ స్టోన్ 1 వికెట్ తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 161 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ (106), కోహ్లి (62)లు రాణించారు.
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
This website uses cookies.