చెన్నైలో జరుగుతున్న 2వ టెస్టు 3రోజు భారత బ్యాట్స్మెన్ విజృంభించారు. స్పిన్ బౌలర్ అశ్విన్ తన టెస్టు కెరీర్లో మరో సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అశ్విన్కు ఇది 5వ సెంచరీ. కాగా 3వ రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్ను 286 పరుగుల వద్ద ముగించింది. ఈ క్రమంలో భారత బ్యాట్స్మెన్ ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్పై భారత్కు 481 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 482 పరుగుల స్కోరు చేయాల్సి ఉంది.
ashwin made century england target 482
మొదటి ఇన్నింగ్స్లో భారత్ 329 పరుగులకు ఆలౌట్ అవగా అనంతరం బ్యాటింగ్ చేపట్టన ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అశ్విన్ స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీశాడు. అలాగే సెంచరీ చేసి కూడా రాణించాడు. దీంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, మొయిన్ అలీలకు చెరో 4 వికెట్లు దక్కాయి. ఆల్లీ స్టోన్ 1 వికెట్ తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 161 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ (106), కోహ్లి (62)లు రాణించారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.