చెన్నైలో జరుగుతున్న 2వ టెస్టు 3రోజు భారత బ్యాట్స్మెన్ విజృంభించారు. స్పిన్ బౌలర్ అశ్విన్ తన టెస్టు కెరీర్లో మరో సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అశ్విన్కు ఇది 5వ సెంచరీ. కాగా 3వ రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్ను 286 పరుగుల వద్ద ముగించింది. ఈ క్రమంలో భారత బ్యాట్స్మెన్ ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్పై భారత్కు 481 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 482 పరుగుల స్కోరు చేయాల్సి ఉంది.
మొదటి ఇన్నింగ్స్లో భారత్ 329 పరుగులకు ఆలౌట్ అవగా అనంతరం బ్యాటింగ్ చేపట్టన ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అశ్విన్ స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీశాడు. అలాగే సెంచరీ చేసి కూడా రాణించాడు. దీంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, మొయిన్ అలీలకు చెరో 4 వికెట్లు దక్కాయి. ఆల్లీ స్టోన్ 1 వికెట్ తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 161 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ (106), కోహ్లి (62)లు రాణించారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.