
#image_title
Assembly Unanimously Passed 3 Bills : తెలంగాణ శాసనసభలో మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు, అలాగే అలోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల చట్టాన్ని రద్దు చేసే బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలు తొలగాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Assembly Unanimously Passed 3 Bills
2018లో కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ విధించిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సీలింగ్ లేవని, తెలంగాణలో ఉన్న ఆ పరిమితిని తొలగించేందుకే సవరణ బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలలో అపోహలు కలిగించేలా తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఆయన హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై పూర్తి వివరాలు సేకరించేందుకు బీసీ కమిషన్కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. “సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు చిత్తశుద్ధి చూపినట్లే, మా ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధితో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.