Balakrishna : వైసీపీలో భయం స్టార్ట్ అయింది బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు వీడియో వైరల్..!!

Advertisement
Published by
Advertisement

Balakrishna : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో భయం స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ యువతకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చారు. “యువగళమ్” అనే పేరు పెట్టిన గాని… అన్ని వర్గాల ప్రజల నుండి ఈ పాదయాత్రకి భారీ ఎత్తున స్పందన వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అసహనం ఇంకా సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది పాదయాత్ర కాదు.. ఒక విప్లవం.

Advertisement

Balakrishna Solid Counters To CM Jagan At Nara Lokesh Yuvagalam Padayatra

ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు మిగతా రాజకీయ పార్టీలు మొత్తం ఏకం కావాలి అని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కూడా సెటైర్లు వేశారు. అదంతా అంకెల గారడీ అని మండిపడ్డారు. ప్రజలంతా ఓటనే ఆయుధంతో సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. రాజధాని లేని రాష్ట్రం అసమర్ధ పరిపాలన.. అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదిలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు.

Advertisement

నాలుగు సంవత్సరాలైనా పోలవరం ప్రాజెక్టు పూర్తికాలేదని బాలకృష్ణ విమర్శలు చేశారు. 8 లక్షల కోట్లు రూపాయలు అప్పులు చేశారు. ఎవరికైనా మంచి చేశారా అని బాలకృష్ణ నిలదీశారు. పరిశ్రమలు తీసుకొచ్చింది లేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు అని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఈ రకంగా వైసిపి పాలనపై లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో బాలకృష్ణ.. మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Recent Posts

అదిరిపోయే న్యూస్.. WhatsAppలో కొత్త Username ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp త్వరలో మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది.…

1 hour ago

Watermelon : వేసవిలో పుచ్చకాయ మంచిదే కానీ.. ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్యలు రావచ్చు..!

Watermelon : వేసవి కాలం వచ్చిందంటే పుచ్చకాయకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడంలో, దాహం తీర్చడంలో పుచ్చకాయ…

2 hours ago

Marriage : పెళ్లిళ్లు, పూజల్లో భార్య భర్త ఎడమవైపు కూర్చోవడానికి కారణం తెలుసా?

Marriage  : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ముఖ్యంగా వివాహాలు, పూజలు, శుభకార్యాల్లో…

5 hours ago

Ramantapur Pedda Cheruvu : రామంతాపూర్ పెద్ద చెరువుకు మహర్దశ.. రూ.19 కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి : పరమేశ్వర్ రెడ్డి..!

Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…

18 hours ago

Amla Juice Vs Chia Seeds : ఉసిరి జ్యూస్‌లో చియా సీడ్స్ కలిపి తాగుతున్నారా..? అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!

Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…

19 hours ago

Rajat Patidar : వాళ్లు మాత్రం ఫైన‌ల్ కు రావ‌ద్దు.. రజత్ పాటిదార్…!

Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. కీలక మ్యాచ్‌లో…

21 hours ago

Dry Bottle Gourd : కరెంట్ లేని రోజుల్లో నీళ్లు చల్లగా.. పూర్వకాల నేచురల్ ఫ్రిజ్ టెక్నిక్ ఇప్పుడు వైరల్..!

Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్‌లపై ఆధారపడుతుంటే,…

22 hours ago

Shubman Gill : మావాడే మ‌మ‌ల్ని ఓడించాడు.. గిల్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…

24 hours ago

Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్‌కు భారీ వరాలు.. రూ.100 కోట్లతో MMC భవనం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు గ్రీన్ సిగ్నల్

Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…

1 day ago

Brinjal : రోహిణి కార్తె ప్రారంభం.. ఈ 9 రోజులు వంకాయకు దూరంగా ఉండాలని ఎందుకు చెబుతారు?

Brinjal  : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…

2 days ago

KTR : రాజకీయ సన్యాసం.. కాంగ్రెస్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్..!

KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…

3 days ago

High Temperatures : హీట్‌వేవ్ సమయంలో జాగ్రత్త.. అధిక ఉష్ణోగ్రతలు గుండెకు ముప్పు..!

High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…

3 days ago