Elections : ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్ కడుతున్న ఇద్దరు వ్యక్తులను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ బైస్లా, ఇక్బాల్ అనే ఇద్దరు యువకులు నంద్ కిషోర్ గుర్జార్, మదన్ భయ్యా విజయంపై స్టాంప్ పేపర్పై రూ.18,000 పందెం కట్టారు. ఘజియాబాద్ జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా… అందులో రెండు స్థానాలపై బెట్టింగ్ వేసారు.
లోనీలో ఆర్ఎల్డీకి చెందిన మదన్ భయ్యా (62)పై సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ (46) పోటీ చేస్తున్నారు. నంద్ కిషోర్ గుర్జార్ 2017లో బీఎస్పీకి చెందిన జాకీర్ అలీ, ఆర్ఎల్డీకి చెందిన మదన్ భయ్యాపై విజయం సాధించారు.
అగ్రిమెంట్ చేసుకున్న స్టాంప్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షరతుల ప్రకారం, మార్చి 10న ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థి మద్దతుదారుడు మార్చి 15న గెలిచిన అభ్యర్థి మద్దతుదారుడికి రూ.18,000 ఇవ్వాల్సి ఉంటుంది. అమిత్ బైంస్లా బిజెపికి మద్దతు ఇస్తుండగా ఇక్బాల్ SP-RLD కూటమికి మద్దతు ఇస్తున్నాడు.
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
This website uses cookies.