Chandrababu alerts tdp leaders for early elections in ap
Elections : ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్ కడుతున్న ఇద్దరు వ్యక్తులను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ బైస్లా, ఇక్బాల్ అనే ఇద్దరు యువకులు నంద్ కిషోర్ గుర్జార్, మదన్ భయ్యా విజయంపై స్టాంప్ పేపర్పై రూ.18,000 పందెం కట్టారు. ఘజియాబాద్ జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా… అందులో రెండు స్థానాలపై బెట్టింగ్ వేసారు.
లోనీలో ఆర్ఎల్డీకి చెందిన మదన్ భయ్యా (62)పై సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ (46) పోటీ చేస్తున్నారు. నంద్ కిషోర్ గుర్జార్ 2017లో బీఎస్పీకి చెందిన జాకీర్ అలీ, ఆర్ఎల్డీకి చెందిన మదన్ భయ్యాపై విజయం సాధించారు.
betting on Elections results with stampn paper
అగ్రిమెంట్ చేసుకున్న స్టాంప్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షరతుల ప్రకారం, మార్చి 10న ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థి మద్దతుదారుడు మార్చి 15న గెలిచిన అభ్యర్థి మద్దతుదారుడికి రూ.18,000 ఇవ్వాల్సి ఉంటుంది. అమిత్ బైంస్లా బిజెపికి మద్దతు ఇస్తుండగా ఇక్బాల్ SP-RLD కూటమికి మద్దతు ఇస్తున్నాడు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.