Chandrababu alerts tdp leaders for early elections in ap
Elections : ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్ కడుతున్న ఇద్దరు వ్యక్తులను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ బైస్లా, ఇక్బాల్ అనే ఇద్దరు యువకులు నంద్ కిషోర్ గుర్జార్, మదన్ భయ్యా విజయంపై స్టాంప్ పేపర్పై రూ.18,000 పందెం కట్టారు. ఘజియాబాద్ జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా… అందులో రెండు స్థానాలపై బెట్టింగ్ వేసారు.
లోనీలో ఆర్ఎల్డీకి చెందిన మదన్ భయ్యా (62)పై సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ (46) పోటీ చేస్తున్నారు. నంద్ కిషోర్ గుర్జార్ 2017లో బీఎస్పీకి చెందిన జాకీర్ అలీ, ఆర్ఎల్డీకి చెందిన మదన్ భయ్యాపై విజయం సాధించారు.
betting on Elections results with stampn paper
అగ్రిమెంట్ చేసుకున్న స్టాంప్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షరతుల ప్రకారం, మార్చి 10న ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థి మద్దతుదారుడు మార్చి 15న గెలిచిన అభ్యర్థి మద్దతుదారుడికి రూ.18,000 ఇవ్వాల్సి ఉంటుంది. అమిత్ బైంస్లా బిజెపికి మద్దతు ఇస్తుండగా ఇక్బాల్ SP-RLD కూటమికి మద్దతు ఇస్తున్నాడు.
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
This website uses cookies.