
Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త.. ఎలాంటి రుసుము లేకుండానే..!
Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే జీవిత భీమా సేవలు ఇంకా సేవల కోసం పన్నుల నుంచి మనిహాయింపులను ప్రవేశపెడుతుంది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ భారత్ పథకం కింద్ర 5 లక్షల కవరేజ్ ఇప్పటికే అమలులో ఉంది. అయితే వారికి ఉచిత ఆరోయ భీమా సౌకర్యం అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్లు జీవితం బీమా ప్రీమియర్, ఆరోగ్య బీమా పై జిఎస్టీ ఛార్జ్ తొలగించాలని రాష్ర మంత్రుల బృందాలు వస్తు సేవల పన్నుకు బోర్ట్ సిఫార్సు చేసింది.
5 లక్షల రూపాయల ఉన్న సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమాను జిఎస్టీ నుంచి మినహాయింపు ఇంకా 5 లక్షల కంటే ఎక్కువ కవరేజ్ ఉన్న బీమాపై 18 శాతం పన్ను రద్దు చేయాలని కౌన్సిల్ ని ఆదేశించింది. ఇక 20 లీటర్ వాటర్ బాటిల్, సైకిళ్లపై జిఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కూడా సిఫార్సు చేసింది. లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, షూలపై కూడా జి ఎస్టీ రేటును 18 శాతం నుంచి 28 శాతం పెంచాలని పేర్కొంది.
Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త.. ఎలాంటి రుసుము లేకుండానే..!
ఈ సిఫార్సుని ఇప్పటికే కేంద్ర ఆర్ధిక మత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టీ బోర్డ్ కు ఇచ్చారు. జిఎస్టీ బోర్డ్ నవంబర్ లో లో దీనిపై చర్చ జరిపి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ జి ఎస్ టీ పన్ను తగ్గింపు విధానాలు కొంతమేరకు సీనియర్ సిటిజన్లకు ఊరట కలిగిస్తాయని చెప్పొచ్చు. అంతేకాదు షూస్, హాండ్ బ్యాగ్స్ విషయంలో కూడా టాక్స్ తగ్గించి వాటిని చౌకగా దొరికేలా చేశారు. ఐతే పన్ను చెల్లింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తుంది.
Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
This website uses cookies.