
Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త.. ఎలాంటి రుసుము లేకుండానే..!
Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే జీవిత భీమా సేవలు ఇంకా సేవల కోసం పన్నుల నుంచి మనిహాయింపులను ప్రవేశపెడుతుంది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ భారత్ పథకం కింద్ర 5 లక్షల కవరేజ్ ఇప్పటికే అమలులో ఉంది. అయితే వారికి ఉచిత ఆరోయ భీమా సౌకర్యం అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్లు జీవితం బీమా ప్రీమియర్, ఆరోగ్య బీమా పై జిఎస్టీ ఛార్జ్ తొలగించాలని రాష్ర మంత్రుల బృందాలు వస్తు సేవల పన్నుకు బోర్ట్ సిఫార్సు చేసింది.
5 లక్షల రూపాయల ఉన్న సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమాను జిఎస్టీ నుంచి మినహాయింపు ఇంకా 5 లక్షల కంటే ఎక్కువ కవరేజ్ ఉన్న బీమాపై 18 శాతం పన్ను రద్దు చేయాలని కౌన్సిల్ ని ఆదేశించింది. ఇక 20 లీటర్ వాటర్ బాటిల్, సైకిళ్లపై జిఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కూడా సిఫార్సు చేసింది. లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, షూలపై కూడా జి ఎస్టీ రేటును 18 శాతం నుంచి 28 శాతం పెంచాలని పేర్కొంది.
Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త.. ఎలాంటి రుసుము లేకుండానే..!
ఈ సిఫార్సుని ఇప్పటికే కేంద్ర ఆర్ధిక మత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టీ బోర్డ్ కు ఇచ్చారు. జిఎస్టీ బోర్డ్ నవంబర్ లో లో దీనిపై చర్చ జరిపి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ జి ఎస్ టీ పన్ను తగ్గింపు విధానాలు కొంతమేరకు సీనియర్ సిటిజన్లకు ఊరట కలిగిస్తాయని చెప్పొచ్చు. అంతేకాదు షూస్, హాండ్ బ్యాగ్స్ విషయంలో కూడా టాక్స్ తగ్గించి వాటిని చౌకగా దొరికేలా చేశారు. ఐతే పన్ను చెల్లింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తుంది.
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
This website uses cookies.