Work From Home : దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడే లక్ష్యంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలల్లో… సెక్రటరీ స్థాయికి దిగువన ఉండే సిబ్బందిలో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోమ్ కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వానికించెందిన అన్ని కార్యాలయాల్లో ఈ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని తెలిపింది. జనవరి 31వ తేదీ అనంతరం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. మరోవైపు ఇదే విధంగా మరికొన్ని కంపెనీలు కూడా మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ పై దృష్టి పెడుతున్నాయి. ఒమిక్రాన్ కలకలంతో గ్రేటర్ పరిధిలో ఐటీ ఉద్యోగులు మరికొంత కాలం పూర్తిస్థాయిలో ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం బడా ఐటీ కంపెనీల్లో 5 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారు. మధ్యతరహా కంపెనీల్లో 25 శాతం మంది..చిన్న కంపెనీల్లో 70 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని కంపెనీల్లో కలిపి పూర్తిస్థాయి ఉద్యోగులు ఇంటి నుంచే నుంచి పనిచేసే అవకాశాలున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.