
covid tablet molnupiravir made by hyderabad company optimus pharma
Corona Tablet : ప్రస్తుతం ప్రపంచమంతా మరోసారి కరోనా విలయంలో చిక్కుకుంది. కొత్త వేరియంట్లు ప్రజలను పీక్కు తింటున్నాయి. ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించింది. దీంతో పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో తొలిసారి కరోనా కోసం ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. నిజానికి.. కరోనా కోసం ప్రస్తుతం వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
తాజాగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాడేందుకు యాంటీ వైరల్ డ్రగ్ మార్కెట్ లోకి వచ్చింది. దీన్ని తయారు చేసింది హైదరాబాద్ కు చెందిన అప్టిమస్ ఫార్మా కంపెనీ.అయితే.. ఈ మెడిసిన్ ను అందరికీ ఇవ్వడానికి వీలు లేదు. దాని పేరు మోల్నుపిరావిల్. 80 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ కలిగిన వాళ్లకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ ను అందించాలి. అందుకే.. అందరికీ కాకుండా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ ట్యాబ్లెట్ ను వాడేందుకు అనుమతి లభించింది.
covid tablet molnupiravir made by hyderabad company optimus pharma
గత సంవత్సరం డిసెంబర్ 30నే ఈ ట్యాబ్లెట్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. జనవరి 3, 2022 నుంచి ఈ ట్యాబ్లెట్ అన్ని నగరాల్లో అందుబాటులోకి రానుంది. దీని ధర కూడా తక్కువే ఉండనుంది. మధ్యతరగతి, పేద ప్రజలు కూడా మెడిసిన్ ను కొనుక్కునేలా తక్కువ ధరకే ఈ ట్యాబ్లెట్ ను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.