
father writes property worth rs 2 crore to district collector
Father : ప్రస్తుత సమాజంలో పిల్లలు తమ పేరెంట్స్ను పట్టించుకోవడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. తిండి పెట్టకుంట వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ఇంట్లోంచి గెంటివేస్తు్న్నారు. ఆస్తుల కోసం కన్న తల్లితండ్రులను, తోడబుట్టిన వారితో గొడవలు పెట్టుకుంటున్నారు. మరికొన్ని ఘటనల్లో ఆస్తుల కోసం ఏకంగా రక్త సంబంధీకులను సైతం చంపడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి దారుణాలకు సంబంధించిన విషయాలను మనం రోజూ వార్త కథనాలు, సోషల్ మీడియా ద్వారా చూస్తునే ఉంటాం. తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొడుకులతో విసిగిపోయిన ఓ తండ్రి రూ.2 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఏకంగా ఆ జిల్లా కలెక్టర్ పేరిట రాసి షాకిచ్చాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. ఆగ్రాలోని నీరాలాబాద్ పీపల్మండికి చెందిన గణేశ్ శంకర్ పాండే (88)కు ఇద్దరు కుమారులు. ఈయన సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తుంటాడు. గతంలో తన సోదరులతో విడిపోయాక ఇతని వాటాగా 225 చదరపు గజాల స్థలం వచ్చింది. ప్రస్తుతం దీని విలువ రూ.2 కోట్లు.. అయితే, తండ్రి వద్ద ఉన్న ఆస్తి కోసం తన ఇద్దరు కుమారులు కొట్టుకోవడం ప్రారంభించారు. పెద్ద కుమారుడు దిగ్విజయ్ తండ్రికి చెందిన ఆస్తిలో తనకే అధిక భాగం రావాలని తరచూ గొడవ చేస్తుండేవాడు. శంకర్ పాండే ఎంత నచ్చజెప్పాలని చూసిన అతను వినేవాడు కాదు.దీంతో విసుగు చెందని పెద్దాయన షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.
father writes property worth rs 2 crore to district collector
పెద్ద కుమారుడి వద్దే ఉంటున్న శంకర్ పాండే కొడుకు పెట్టే టార్చర్ భరించలేక తిరిగి తన సోదరులు రఘునాథ్, అజయ్ల వద్దకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే తనకు వాటాగా వచ్చిన 225 చదరపు గజాల భూమని జిల్లా కలెక్టర్ ఏకే సింగ్ పేరిట రాశారు. అందుకు సంబంధించి ఫార్మాలిటిస్ మొత్తం పూర్తిచేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఏకే సింగ్కు అప్పగించారు. దీంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. తన కుమారులకు బుద్ది చెప్పేందుకే ఇలా చేసినట్టు క్లారిటీ ఇచ్చారు శంకర్ పాండే..
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.