
#image_title
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫేమస్ కావాలనే అనుకుంటున్నారు. ఇందుకోసం కొందరు అయితే చేయకూడని దిక్కుమాలిన పనులన్నీ చేస్తున్నారు. చాలా చిత్ర, విచిత్రమైన వీడియోలు చేసి నానా రచ్చ చేస్తున్నారు. ఏదో ఒకటి చేసేసి ఫేమస్ కావాలనే అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకోవడానికి ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇలాంటి వారిని సోషల్ మీడియాలో ఎంతగానో ట్రోల్స్ చేస్తున్నా సరే వారి ఆకృత్యాలు మాత్రం అస్సలు ఆపట్లేదనే చెప్పుకోవాలి.
ఇక మొన్న ఢిల్లీలో ఇద్దరు అమ్మాయిల వీడియో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఇద్దరు అమ్మాయిలు హోలీ పేరుతో నానా రచ్చ చేశారు. ఇద్దరు అమ్మాయిలు కింద కూర్చుని చేసిన రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. అది చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. తాము ట్రైన్ లో ఉన్నామని.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని కూడా వారు ఆలోచించకుండా ఇలాంటి పని చేశారు. దాంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వచ్చింది. అయినా సరే ఆ ఇద్దరు అమ్మాయిలు అస్సలు తగ్గట్లేదు. ఇప్పుడు తాజాగా హోలీ నాడు వాళ్లకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోలీ పండుగ నాడు ఆ ఇద్దరు అమ్మాయిలు బైక్ పై రెచ్చిపోయాడు.
ముందు ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. ఇద్దరూ వెనకాల కూర్చుని రంగులు పూసుకుంటూ రొమాన్స్ చేశారు. మోహె రంగ్ లగా దే పాటకు ఇద్దరూ ఇలా రంగులు పూసుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తించారు. కనీసం తాము నడిరోడ్డుపై ఉన్నామనే సోయి లేకుండా ఇలాంటి పనికి ఒడిగట్టారు. పండుగ పూట ఇలాంటి వీడియో చూసిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిలు అశ్లీలతను వ్యాపింపజేస్తున్నారని.. ఇలాంటి అమ్మాయిల వల్ల సమాజంలోకి బ్యాడ్ మెసేజ్ వెళ్తుందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.