Good News : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) కొత్త ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే..ఏబీఆర్ వై కింద కొత్త ఉద్యోగులకు రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.ఈపీఎఫ్ ఓ ట్విట్టర్ పోస్టు ప్రకారం.. రిజిస్ట్రేషన్ సౌకర్యం మార్చి 31 వరకు పొడిగించారు.
ఇంతకుముందు ఈ రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూన్ 30, 2021 వరకు ఉండేది. అయితే, ఇప్పుడు అది ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. లేబర్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్ సైట్కు లాగిన్ అయిన తర్వాత ABRY గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి కల్పనను పెంచడానికి, సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు
కొత్త ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి, ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజీలో భాగంగా ఏబీఆర్ వై ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ సంప్రదించండి..ఈపీఎఫ్ చట్టం 1952 కింద కొత్త ఉద్యోగులు, కొత్త సంస్థలు 31 మార్చి 2022 వరకు నమోదు చేసుకోవడానికి అర్హులు. మరింత సమాచారం కోసం అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ను సంప్రదించండి.
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
This website uses cookies.