Business Idea Start E Commerce Business To Get Huge Profits
Good News : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) కొత్త ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే..ఏబీఆర్ వై కింద కొత్త ఉద్యోగులకు రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.ఈపీఎఫ్ ఓ ట్విట్టర్ పోస్టు ప్రకారం.. రిజిస్ట్రేషన్ సౌకర్యం మార్చి 31 వరకు పొడిగించారు.
ఇంతకుముందు ఈ రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూన్ 30, 2021 వరకు ఉండేది. అయితే, ఇప్పుడు అది ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. లేబర్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్ సైట్కు లాగిన్ అయిన తర్వాత ABRY గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి కల్పనను పెంచడానికి, సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు
good news epfo extended that scheme
కొత్త ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి, ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజీలో భాగంగా ఏబీఆర్ వై ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ సంప్రదించండి..ఈపీఎఫ్ చట్టం 1952 కింద కొత్త ఉద్యోగులు, కొత్త సంస్థలు 31 మార్చి 2022 వరకు నమోదు చేసుకోవడానికి అర్హులు. మరింత సమాచారం కోసం అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ను సంప్రదించండి.
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
This website uses cookies.