
Business Idea Start E Commerce Business To Get Huge Profits
Good News : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) కొత్త ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే..ఏబీఆర్ వై కింద కొత్త ఉద్యోగులకు రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.ఈపీఎఫ్ ఓ ట్విట్టర్ పోస్టు ప్రకారం.. రిజిస్ట్రేషన్ సౌకర్యం మార్చి 31 వరకు పొడిగించారు.
ఇంతకుముందు ఈ రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూన్ 30, 2021 వరకు ఉండేది. అయితే, ఇప్పుడు అది ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. లేబర్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్ సైట్కు లాగిన్ అయిన తర్వాత ABRY గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి కల్పనను పెంచడానికి, సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు
good news epfo extended that scheme
కొత్త ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి, ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజీలో భాగంగా ఏబీఆర్ వై ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ సంప్రదించండి..ఈపీఎఫ్ చట్టం 1952 కింద కొత్త ఉద్యోగులు, కొత్త సంస్థలు 31 మార్చి 2022 వరకు నమోదు చేసుకోవడానికి అర్హులు. మరింత సమాచారం కోసం అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ను సంప్రదించండి.
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
This website uses cookies.