Big Breaking : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ మూడు నెలలు ఫ్రీ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Big Breaking : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ మూడు నెలలు ఫ్రీ..!!

Big Breaking : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో పేదలకు మూడు నెలలు పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి నెల 19 నుంచి 28లాగా బియ్యాన్ని జాతీయ భద్రతా కార్డుదారులు రేషన్ షాపుల దగ్గర తీసుకోవాలని సూచించడం జరిగింది. నాన్ సార్టెక్స్ కొద్దిగా మరికొద్ది నాన్ సార్టెక్స్ ఫోర్టి ఫైడ్ బియ్యం ఉండటం జరిగింది. ఈ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :8 November 2022,11:40 am

Big Breaking : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో పేదలకు మూడు నెలలు పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రతి నెల 19 నుంచి 28లాగా బియ్యాన్ని జాతీయ భద్రతా కార్డుదారులు రేషన్ షాపుల దగ్గర తీసుకోవాలని సూచించడం జరిగింది. నాన్ సార్టెక్స్ కొద్దిగా మరికొద్ది నాన్ సార్టెక్స్ ఫోర్టి ఫైడ్ బియ్యం ఉండటం జరిగింది. ఈ పరిణామంతో 16 జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టి ఫైడ్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది.

Good news for people of AP is free for three months

Good news for people of AP is free for three months

నెల్లూరు, బాపట్ల, మన్యం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు నాన్ సార్టెక్స్ బియ్యం సరఫరా చేయనున్నారు. ఒక వ్యక్తికి ఐదు కిలోల వంతెన బియ్యం అందించడం జరుగుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది