Union Budget 2022 : కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా కీలక ప్రకటన చేసారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అందులో భాగంగా ప్రాంతీయ భాషలతో చానల్స్ ప్రారంభిస్తామని చెప్పారు నిర్మల. అలాగే ప్రత్యేక డిజిటల్ యూనివర్సిటీని కూడా ప్రారంభిస్తామని అన్నారు. డిజిటల్ విద్యకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెలిపారు.
చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారెంటీ పథకం తీసుకొస్తామని చెప్పారు. 400 చానల్స్ లో పిఎం ఈ విద్యను అందిస్తామని తెలిపారు. సాంకేతిక ఆధారిత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ విద్యకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రధాని ఈ విద్య కార్యక్రమం కింద టెలివిజన్ చానల్స్ 12 నుంచి 200 కి పెంచుతామని చెప్పారు.
ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ ఉంటుందని ప్రకటించారు. విద్యార్ధులకు అందుబాటులో ఈ కంటెంట్ ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులకు అందుబాటులోకి ప్రపంచ స్థాయి ఉపకరణాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో విద్యార్ధులు నష్టపోకుండా వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని నిర్మలమ్మ ప్రకటించారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.