
good news is Center will soon give money to farmers
PM Kisan Scheme : దేశంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చేస్తున్న అన్ని పథకాలలో “పీఎం కిసాన్ సమ్మాన్ యోజన” ఒకటి. కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరం నుండి ఈ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 6000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలు అంటే నాలుగు నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది.
ఈ క్రమంలో “పీఎం కిసాన్ సమ్మాన్ యోజన” పథకంకి.. వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది. 2019 నుండి 12 విడుదలగా 24 వేల రూపాయలు అన్నదాత బ్యాంక్ లో కేంద్రం జమ చేసింది. కాకా ఇప్పుడు డిసెంబర్ 15 నుంచి 20 వరకు 13వ విడత డబ్బులు… రైతుల ఖాతాలో వేయటానికి… కేంద్రం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను కేంద్ర pmkisan.gov.in లో తెలియజేయనుంది.
good news is Center will soon give money to farmers
ఈ వెబ్సైట్ ద్వారా అర్హులు కలిగిన రైతులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే 12వ విడత నుండి కేంద్రం ఈ పథకం వర్తింప చేయాలంటే రైతులకు e-KYC తప్పనిసరి చేయడం జరిగింది. గతంలో దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ… రైతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. దీనిలో భాగంగా.. “పిఎం కిసాన్ సమ్మన్ యోజన” పథకం ద్వారా రైతులకు మేలు చేకూర్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తూ ఉంది.
Pomegranate Juice : “ఒక దానిమ్మ పండు వంద వ్యాధులను నయం చేస్తుంది” అనే సామెత మనకు తెలిసిందే. అయితే…
Chanakya Niti : వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆచార్య చాణక్యుడు ప్రతిపాదించిన జీవన విధానాలు, వ్యూహాలు నేటి ఆధునిక…
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
This website uses cookies.