#image_title
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి అర్హ కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కొత్త యూనివర్సల్ హెల్త్ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధంగా ఏపీ దేశంలోనే తొలి రాష్ట్రంగా అత్యంత పెద్ద ఎత్తున ఉచిత వైద్య హక్కును ప్రజలకు కల్పించబోతోంది.
#image_title
3,257 వ్యాధులకు చికిత్స
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతోన్న ఆరోగ్యశ్రీ (రూ.5 లక్షల వరకు) మరియు కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాలను విలీనం చేసి, వాటిని సమన్వయపరిచి ఒకే యూనివర్సల్ హెల్త్ పాలసీగా రూపొందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలుతో ఏపీలో ఆరోగ్య హక్కు సాధికారత స్థాయికి చేరనుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో మొత్తం 3,257 రకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొత్త పాలసీ అమలుతో ఈ సేవల పరిమితి మరింత విస్తరించనుంది. ప్రజలు అధునాతన వైద్యం కోసం ఇకపైనా పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రంలోనే అత్యుత్తమ మెడికల్ సదుపాయాలను పొందగలుగుతారు.
By-elections are certain for Pulivendula : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి…
Kadiyam Srihari Shocking Comments On Kalvakuntal Kavitha : కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా…
ముంబై పోలీసులు గణేష్ నిమజ్జనం (Ganesh Immersion) నేపథ్యంలో హై అలర్ట్లో ఉన్నారు. నిమజ్జన వేడుకల్లో విధ్వంసం సృష్టిస్తామని వారికి…
Urea Shortage Telangana : తెలంగాణలో యూరియా కొరత కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చాయి.…
Male Entry to Women Washroom : కరీంనగర్ శివారులోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బుర్ఖా ధరించి ఒక…
AP Assembly Sessions : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం…
Snakes | రాజస్థాన్ రాష్ట్రంలో ప్రజల ప్రాచీన నమ్మకాలు, ఆచారాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.అక్కడి ప్రజలు ప్రతి ఏడాది…
Lottery | దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఇస్తాడు అన్న మాటకు దుబాయ్లో నివసిస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక భారతీయుడు…
This website uses cookies.