Adilabad : ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో ఉన్న సరస్వతీ అమ్మవారి గుడిలోని హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను తాజాగా లెక్కించారు. దాదాపు మూడు నెలలకు సంబంధించిన కానుకలను తాజాగా ఆలయం చైర్మన్ శరత్, ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కానుకలను లెక్కించారు.
దాదాపు మూడు నెలల కానుకలను లెక్కించగా.. 36 లక్షల 90 వేల రూపాయల నగదు వచ్చినట్టు ఈవో వెల్లడించారు. డబ్బులతో పాటు.. బంగారం 51 గ్రాములు, వెండి కిలో 790 గ్రాములు, కొన్ని విదేశీ కరెన్సీలు హుండీలో లభ్యం అయినట్టు వాళ్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఓసారి బాసర అమ్మవారి గుడిలోని హుండీని లెక్కించడం సంప్రదాయంగా వస్తోందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
అలాగే.. బాసర సరస్వతీ అమ్మవారి గుడిలో ఉన్న మహంకాళీ అమ్మవారికి బోనాలు సమర్పించారు. బాసరకు చెందిన గ్రామస్తులు బోనంతో ఊరేగింపుగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్యం సమర్పించి.. పట్టు చీరలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకొని.. అందరినీ చల్లగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.