huzurabad result.. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలల్లో బీజేపీ ముందజలో ఉంది.ఉదయం 8 గంటలకు అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఎక్కించారు. 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ ఓట్లు వచ్చాయి. అందులో 14 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు.
దీంతో పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందజలో నిలిచారు. మొదటి రౌండ్లో టీఆర్ఎస్ 4,444, బీజేపీ 4,610, కాంగ్రెస్ 199 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో టీఆర్ఎస్ 4,659 ,బీజేపీ 4,851 ,కాంగ్రెస్ 339 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 192 ఓట్ల లీడ్లో ఉన్నారు. మూడో రౌండ్లో బిజెపి 911 ఓట్లతో ముందంజ ఉన్నారు.
మూడు రౌండ్లు కలిపి 1269 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ ఉన్నారు. లెక్కిస్తారు. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. కాగా వరుసగా మూడు రౌండ్లలోనూ ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.