trs bjp
huzurabad result.. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలల్లో బీజేపీ ముందజలో ఉంది.ఉదయం 8 గంటలకు అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఎక్కించారు. 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ ఓట్లు వచ్చాయి. అందులో 14 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు.
దీంతో పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందజలో నిలిచారు. మొదటి రౌండ్లో టీఆర్ఎస్ 4,444, బీజేపీ 4,610, కాంగ్రెస్ 199 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో టీఆర్ఎస్ 4,659 ,బీజేపీ 4,851 ,కాంగ్రెస్ 339 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 192 ఓట్ల లీడ్లో ఉన్నారు. మూడో రౌండ్లో బిజెపి 911 ఓట్లతో ముందంజ ఉన్నారు.
trs bjp
మూడు రౌండ్లు కలిపి 1269 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ ఉన్నారు. లెక్కిస్తారు. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. కాగా వరుసగా మూడు రౌండ్లలోనూ ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.