Categories: HealthNews

Eyes : కళ్ళు దురద మంటగా ఉందా… ఇలా చేస్తే వెంటనే రిలీఫ్…!

Advertisement
Advertisement

Eyes : కళ్ళు పొడిబారడం, దురదలు మంటలు ఉన్నాయా… ఇలా చేయండి వెంటనే రిలీఫ్ వస్తుంది. ఒకప్పుడు అంటే రోజంతా బయట కష్టపడి పని చేసేవారు కానీ ఇప్పుడు అలా కాదు… నిత్యం ఆఫీస్ కి వెళ్తే ల్యాప్టాప్ లు, పిసిలు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు వీటి పైనే పని. దీంతో నేత్ర సంబంధ సమస్యల బారిన పడేవారు పెరుగుతున్నారు. కొందరికి దృష్టి కూడా సరిగ్గా అనకపోతుండడం వల్ల అద్దాలు, లెన్సులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా కొందరు రోజంతా కళ్ళు పొడిబారడం, మంటలు, దురదలు, కంటి నుంచి నీరు కారణం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Advertisement

ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని గోరువెచ్చటి నీళ్లలో ముంచి ఆ వస్త్రాన్ని కళ్ళ మీద ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత ఆ వస్త్రంతోనే కళ్ళ పైన మెత్తగా వత్తాలి.. అలాగే కళ్ళలోపల జాగ్రత్తగా ఆ వస్త్రంతో తుడుచుకోవాలి. ఇలా చేస్తే కళ్ళలో పడిన దుమ్ము ధూళి పోతుంది. కళ్ళల్లో తిరిగి కన్నీళ్ల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కళ్ళుపొడి వారడం తగ్గి దురదలు తగ్గిపోతాయి.

Advertisement

కొబ్బరి నూనె : దూదిని కొబ్బరి నూనెలో ముంచి కళ్ళు మూసి కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి. అలా 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. అయితే అలా రిలీఫ్ వచ్చేంత వరకు దూదిని ఎన్నిసార్లు అయినా అలా చేయొచ్చు.

If your eyes are itchy and burning, do this for immediate relief

అలోవెరా: అలోవెరా ఆకుని బాగా కడిగి దానిని కట్ చేసి మధ్యలో నుంచి అలోవెరా జెల్ ని బయటకు తీయాలి. ఆ జల్ ను కళ్ళు మూసుకుని కనురెప్పలపై పూసి 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. రోజుకి ఇలా రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్లో తేమ లక్షణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. దీంతో కళ్ళు పొడి బారకుండా ఉంటాయి. దురదలు మంటలు తగ్గుతాయి.

రోజ్ వాటర్ : రోజ్ వాటర్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ సరిగా అందకపోయినా కూడా కళ్ళుపొడి పొడిబారుతాయి. దూదిని రోజు వాటర్ లో ముంచి కళ్ళు మూసుకుని కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి. పది నిమిషాల పాటు అలా వదిలేసాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో కళ్ళ దురదలు మంటలు తగ్గుతాయి.అలాగే తినే ఆహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండేలా చూడాలి. అంటే చేపలు, అవిస గింజలు వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలను తింటే తద్వారా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మనకు ఎక్కువగా లభిస్తాయి. దీంతో కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.