
JD Laxminarayana comments on ap capital issue
JD Laxminarayana : ఏపీలో మూడు రాజధానుల అంశం ఇప్పటి నుంచి కాదు.. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉంది. మూడు రాజధానులకు అధికార పార్టీ సమర్థిస్తే.. ప్రతిపక్ష పార్టీలు వద్దంటున్నాయి. ఇష్టం ఉన్నట్టు రాజధానులను మారుస్తారా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మారుస్తూ పోతే ఎలా అంటూ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు.
అధికార వైసీపీ పార్టీ మాత్రం మూడు రాజధానుల అంశంపై తగ్గేదేలే అంటున్నాయి. దీనిపై పలువురు నాయకులు పలు రకాలుగా స్పందిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. మూడు రాజధానుల వల్ల ఏంటి ఉపయోగం అంటూ ఆయన ప్రశ్నించారు. రాజధానులు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందదని.. జిల్లా అభివృద్ధితోనే సాధికారిత సాధ్యం అవుతుందన్నారు. విశాఖను రాజధానిగా చేసినంత మాత్రాన ఏం జరగదని…!
JD Laxminarayana comments on ap capital issue
దీని వల్ల ప్రాంతాల మధ్య విభేదాలు రావడం తప్పితే ఒరిగే ప్రయోజనం ఏం ఉండదని అంటున్నారు. విశాఖ అభివృద్ధి చెందాలంటే వైజాగ్ లోనే రాజధాని ఉండాలని అంటున్నారని, కానీ.. అది కరెక్ట్ కాదన్నారు. ఏపీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆంధ్రుడా మేలుకో అనే కార్యక్రమానికి ఆయన మద్దతు పలుకుతూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. మన పక్కన ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాను ఒక రాజధాని తరహాలో అభివృద్ధి చేసుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు.
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
This website uses cookies.