#image_title
Lord Ganesha | ఈ ఏడాది గణేశ్ చతుర్థిను కాకినాడ జిల్లా భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పర్యావరణహిత మార్గాల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ భక్తులు, నిర్వాహకులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడ నగరంలోని విభిన్న వినాయక విగ్రహాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
#image_title
పర్యావరణంకి సందేశం..
కాకినాడలో ఒక మండపంలో జెమ్స్ చాక్లెట్లు ఉపయోగించి తయారు చేసిన 16 అడుగుల వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1000 కిలోల చాక్లెట్లు వినియోగించగా, దాదాపు రూ. 2 లక్షలు ఖర్చయిందని నిర్వాహకులు తెలిపారు. చీరాల నుంచి వచ్చిన కళాకారులు ఈ విగ్రహాన్ని శ్రమించి రూపొందించారు. ఈ వినూత్న వినాయకుడిని చూసేందుకు భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు.
కాకినాడ పెద్ద మార్కెట్లో మరో ప్రత్యేక విగ్రహం భక్తులను మెప్పిస్తోంది. 18 అడుగుల ఈ గణపతిని వేరుశనగ కాయలతో శ్రమించి తయారు చేశారు. 350 కిలోల వేరుశనగ కాయలు వినియోగించి తయారు చేసిన ఈ విగ్రహంపై రూ. 3.50 లక్షల ఖర్చు వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.ఈ విగ్రహాల ఉద్దేశం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమేనని నిర్వాహకులు తెలిపారు.
Ghee Vs Butter | భారతీయ వంటకాలలో నెయ్యి, వెన్న కీలకమైన పదార్థాలు. రోటీ, పరాఠా, పప్పు, బిర్యానీ లాంటి…
Guava leaves | జామపండు రుచికరంగా ఉండటమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.…
Coconut Water | కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో ఉండే ప్రాకృతిక ఎలక్ట్రోలైట్లు,…
Pumpkin Seeds | ఇప్పటి కాలంలో పని ఒత్తిడి, తప్పుడు జీవనశైలి, శారీరక శ్రమలేని జీవితం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు…
Shani Dosha | శని దోషంతో బాధపడేవారు శనివారం ఉపవాసంతో శివుడి మరియు హనుమంతుని పూజ చేయాలి. శివలింగానికి ఆవుపాలు,…
Google Pixel 10 | గూగుల్ పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇక నుండి వాట్సాప్ కాల్స్ (Google Pixel…
Heavy Rains | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ…
Sachin | క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ, సచిన్ టెండూల్కర్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ‘క్రికెట్ దేవుడు’గా ఖ్యాతి పొందిన…
This website uses cookies.