
#image_title
Lord Ganesha | ఈ ఏడాది గణేశ్ చతుర్థిను కాకినాడ జిల్లా భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పర్యావరణహిత మార్గాల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ భక్తులు, నిర్వాహకులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడ నగరంలోని విభిన్న వినాయక విగ్రహాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
#image_title
పర్యావరణంకి సందేశం..
కాకినాడలో ఒక మండపంలో జెమ్స్ చాక్లెట్లు ఉపయోగించి తయారు చేసిన 16 అడుగుల వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1000 కిలోల చాక్లెట్లు వినియోగించగా, దాదాపు రూ. 2 లక్షలు ఖర్చయిందని నిర్వాహకులు తెలిపారు. చీరాల నుంచి వచ్చిన కళాకారులు ఈ విగ్రహాన్ని శ్రమించి రూపొందించారు. ఈ వినూత్న వినాయకుడిని చూసేందుకు భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు.
కాకినాడ పెద్ద మార్కెట్లో మరో ప్రత్యేక విగ్రహం భక్తులను మెప్పిస్తోంది. 18 అడుగుల ఈ గణపతిని వేరుశనగ కాయలతో శ్రమించి తయారు చేశారు. 350 కిలోల వేరుశనగ కాయలు వినియోగించి తయారు చేసిన ఈ విగ్రహంపై రూ. 3.50 లక్షల ఖర్చు వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.ఈ విగ్రహాల ఉద్దేశం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమేనని నిర్వాహకులు తెలిపారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.