
AP CM Ys Jagan Mohan reddy
malladi vishnu : ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాలు కాబోతుంది. ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ జరిగిందే లేదు. కరోనా కారణంగా మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న ముగ్గురు లేదా నలుగురికి ఉద్వాసన తప్పదని అంటున్నారు. యువకులకు మరియు ఎమ్మెల్యేలుగా మంచి పేరు తెచ్చుకున్న వారికి తన మంత్రి వర్గంలో కొత్తగా చోటు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కు మంత్రి పదవి దక్కడం ఖాయంగా వార్తలు వస్తున్నాయి.
ఎమ్మెల్యేగా నియోజక వర్గంలో malladi vishnu మల్లాది విష్ణుకు మంచి పేరు ఉంది. ప్రతి రోజు ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి చేరువగా ఉండేలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. తన నియోజక వర్గంలో ఉన్న అన్ని వర్గాల వారికి సమాన న్యాయం అందిస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధులను సద్వినియోగం చేసి నియోజక వర్గంలో అభివృద్ది చేయడం జరిగింది. కనుక ఆయనకు నియోజక వర్గాల సర్వేలో మంచి మార్కులు పడ్డట్లుగా తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త మంత్రి వర్గంలో మల్లాదికి చోటు ఖాయం అంటున్నారు.
AP CM Ys Jagan Mohan reddy
మంత్రి వెల్లంపల్లి విషయంలో గత కొన్ని రోజులుగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కనుక ఆయన్ను తప్పించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. త్వరలోనే వెల్లంపల్లి కి ఉద్వాసన తప్పదనే వారు ఉన్నారు. ఆయన స్థానంలో మల్లాది విష్ణుకు స్థానం దక్కించే అవకాశం ఉందని అంటున్నారు. విజయవాడలో తెలుగు దేశం పార్టీ బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో వైకాపా నుండి బలమైన నాయకుడు అక్కడ ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే మల్లాదికి ఛాన్స్ పక్కా అంటున్నారు.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.