Nalgonda : నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామంలోని మెట్టు మహంకాళి దేవాలయంలో దేవత కాళ్ళ విగ్రహం వద్ద వ్యక్తి మొండెం వేరు చేసిన తల దర్శనమిచ్చింది. విరాట్ నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్-నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి పై ఉన్న ఈ అమ్మవారి విగ్రహం వద్ద గుర్తు తెలియని దుండగులు… వ్యక్తిని చంపి అతని తలను వదిలి వెళ్ళారు. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా మృతుడి పూర్తి శరీరం ఎక్కడుందో.. అసలు ఆ మొండెం ఎవరిది అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి.. సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.