
Pawan Kalyan state yatra news
Pawan Kalyan : తెలుగు దేశం పార్టీ మహానాడు కార్యక్రమం ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తో పాటు లోకేష్ పార్టీ కార్యకర్తలను ఉత్తేజ పర్చేందుకు ఎప్పటిలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాల్లోకి వెళ్లాలని తెలుగు దేశం పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.మహానాడు కార్యక్రమం గురించి వివిధ రాజకీయ పార్టీలు వాకబు చేయడం మొదలు పెట్టాయి.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు ఉన్న మీడియా సోర్స్ మరియు ఇతర తెలుగు దేశం పార్టీ నాయకుల ద్వారా మహా నాడు గురించి అడిగి తెలుసుకున్నాడట. తెలుగు దేశం పార్టీ కి గతంతో పోల్చితే బలం చాలా తక్కువ అయ్యింది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ ఆలోచనలో ఉన్నాడని సమాచారం అందుతోంది.మహానాడు గురించి పవన్ కళ్యాణ్ సన్నిహితులతో చర్చించాడట. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విధంగా మహానాడు గురించి వాకబు చేస్తున్నాడట.
pawan kalyan closely watching tdp mahanaadu
మహానాడు లో జనసేనతో పొత్తు గురించి ఏమైనా చంద్రబాబు మాట్లాడాడా అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే మీడియా వారిని అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జనసేనాని చాలా క్లోజ్ గా క్లియర్ గా తెలుగు దేశం పార్టీని గమనిస్తూ ఉన్నాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంకు ఒక అవగాహణ వస్తాడా లేదా అనేది చూడాలి. వీరిద్దరి కలయిక ను జనాలు నమ్మే పరిస్థితి అయితే కనిపించడం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.