
Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ మోసాలపై త్వరలో రాజకీయ బాంబులు : మంత్రి పొంగులేటి
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది. నిరుపేదలకు స్వగృహం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మూడు విడతల్లో ఇళ్లు మంజూరు చేయబోతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.
Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ మోసాలపై త్వరలో రాజకీయ బాంబులు : మంత్రి పొంగులేటి
గుడ్ న్యూస్
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, ఈ సందర్భంగా పథకం వివరాలను వెల్లడించారు. మొదటి దశలో రూ.22,500 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.గత ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేయని 1,275 రెండు పడకగదుల ఇళ్లను ఇప్పటికే పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించినట్టు తెలిపారు.
అదేవిధంగా గద్వాల జిల్లాలో 687 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు ఇంటి నిర్మాణ దశల ఫోటోలను పంచాయతీ కార్యదర్శులు లేదా అధికారులే అప్లోడ్ చేస్తూ ఉండేవారు. దీంతో బిల్లుల చెల్లింపులో జాప్యాలు ఏర్పడేవి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లబ్ధిదారులే స్వయంగా తమ ఇంటి నిర్మాణ దశల ఫోటోలను ఇందిరమ్మ ఇళ్లు మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయవచ్చు. ఫోటోల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం, నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.