Categories: ExclusiveNationalNews

Farmers : రైతులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం…దరఖాస్తు చేసుకోండిలా…!

Advertisement
Advertisement

Farmers : కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం అమలులోకి తీసుకువచ్చింది. అయితే కృషి సించాయి యోజన అనే పథకం ద్వారా వ్యవసాయ సంబంధిత సౌకర్యాలను అందించడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. మరి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను ఎలా పొందాలి..?అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

అయితే ఈ పథకం ద్వారా రైతులు అందరికీ సరైన సమయంలో వ్యవసాయానికి కావాల్సిన సరైన సౌకర్యాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక ఈ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద 2024 25 సంవత్సరానికి సుమారు 50% మంది రైతులకు ఈ పథకం ద్వారా సబ్సిడీని అందిస్తుంది. అదేవిధంగా బావుల నిర్మాణానికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. అంతేకాక ఇప్పటికే నిర్మించి ఉన్న వ్యవసాయ బావుల్లో ఎంత నీటి ప్రవాహం ఉంది ఎంత మేరకు మెరుగైన వ్యవసాయం చేయవచ్చు. ఎలాంటి కొత్త సాంకేతికలు అవలంబించవచ్చు అనే పూర్తి సమాచారాలు ఈ పథకం ద్వారా తెలుసుకోవచ్చు.

Advertisement

అలాగే భూగర్భ జలాల సంరక్షణ మరియు దేశంలో విపరీతంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మెరుగైన వ్యవసాయం మరియు దాని అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా వివిధ రకాల సమాచారాన్ని అందించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా సౌకర్యాలు పొందేందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి అర్హులైన వారు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానికి కావాల్సిన పత్రాలు ఏంటి అనే పూర్తి వివరాలను మీ గ్రామ ప్రాంతాల్లోని వ్యవసాయ కేంద్రాలలో అడిగి తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి వెంటనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ? .. యాసంగి పంట పై అన్నదాతల ఎదురు చూపులు

Rythu Bharosa : యాసంగి పంట  Yasangi panta  సీజన్ ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు గడుస్తుతుంది. కానీ ప్రభుత్వ…

34 minutes ago

Ration Card: రేషన్ లబ్దిదారులకు గుడ్‌న్యూస్… మరో నిత్యావసర సరుకు.. రూ.20కే పంపిణీ..

Ration Card: ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డు లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల్లో బియ్యం,…

2 hours ago

Chiranjeevi : రాంచరణ్, ఉపాసన కవల పిల్లలపై స్పందించిన చిరంజీవి .. ముందుగా ఎవరు జన్మించారో తెలుసా ?

Twins for Ram Charan : మెగా పవర్ స్టార్ రాంచరణ్ Ram Charan , ఉపాసన  upasana దంపతులు…

3 hours ago

Union Budget 2026 Women’s : కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు అదిరే శుభవార్త.. రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు..!

Union Budget 2026 Women's  : పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను Nirmala Sitharaman Budget…

4 hours ago

Nirmala Sitharaman Budget 2026 : నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌… ధరలు తగ్గేవి..పెరిగేవి ఇవే..!

Nirmala Sitharaman Budget 2026 : కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman వరుసగా తొమ్మిదవసారి కేంద్ర…

4 hours ago

Union Budget 2026 New IT Act : కేంద్ర బడ్జెట్ 2026.. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం.. మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట

Union Budget 2026   New IT Act : కేంద్ర బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్…

5 hours ago

Union Budget 2026 Live Updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం వివరాలు..!

Union Budget 2026 Live Updates  : దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ 2026పై యావత్ దేశం…

5 hours ago

Union Budget 2026 Telangana : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పై భారీ వరాలు.. హైస్పీడ్ రైల్వే కారిడార్లతో కొత్త అభివృద్ధి దిశ..!

Union Budget 2026  Telangana : కేంద్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ Budget 2026-27 ను ఆదివారం…

5 hours ago