Categories: ExclusiveNationalNews

Farmers : రైతులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం…దరఖాస్తు చేసుకోండిలా…!

Advertisement
Advertisement

Farmers : కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం అమలులోకి తీసుకువచ్చింది. అయితే కృషి సించాయి యోజన అనే పథకం ద్వారా వ్యవసాయ సంబంధిత సౌకర్యాలను అందించడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. మరి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను ఎలా పొందాలి..?అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

అయితే ఈ పథకం ద్వారా రైతులు అందరికీ సరైన సమయంలో వ్యవసాయానికి కావాల్సిన సరైన సౌకర్యాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక ఈ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద 2024 25 సంవత్సరానికి సుమారు 50% మంది రైతులకు ఈ పథకం ద్వారా సబ్సిడీని అందిస్తుంది. అదేవిధంగా బావుల నిర్మాణానికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. అంతేకాక ఇప్పటికే నిర్మించి ఉన్న వ్యవసాయ బావుల్లో ఎంత నీటి ప్రవాహం ఉంది ఎంత మేరకు మెరుగైన వ్యవసాయం చేయవచ్చు. ఎలాంటి కొత్త సాంకేతికలు అవలంబించవచ్చు అనే పూర్తి సమాచారాలు ఈ పథకం ద్వారా తెలుసుకోవచ్చు.

Advertisement

అలాగే భూగర్భ జలాల సంరక్షణ మరియు దేశంలో విపరీతంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మెరుగైన వ్యవసాయం మరియు దాని అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా వివిధ రకాల సమాచారాన్ని అందించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా సౌకర్యాలు పొందేందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి అర్హులైన వారు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానికి కావాల్సిన పత్రాలు ఏంటి అనే పూర్తి వివరాలను మీ గ్రామ ప్రాంతాల్లోని వ్యవసాయ కేంద్రాలలో అడిగి తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి వెంటనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.