Farmers : కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం అమలులోకి తీసుకువచ్చింది. అయితే కృషి సించాయి యోజన అనే పథకం ద్వారా వ్యవసాయ సంబంధిత సౌకర్యాలను అందించడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. మరి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను ఎలా పొందాలి..?అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే ఈ పథకం ద్వారా రైతులు అందరికీ సరైన సమయంలో వ్యవసాయానికి కావాల్సిన సరైన సౌకర్యాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక ఈ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద 2024 25 సంవత్సరానికి సుమారు 50% మంది రైతులకు ఈ పథకం ద్వారా సబ్సిడీని అందిస్తుంది. అదేవిధంగా బావుల నిర్మాణానికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. అంతేకాక ఇప్పటికే నిర్మించి ఉన్న వ్యవసాయ బావుల్లో ఎంత నీటి ప్రవాహం ఉంది ఎంత మేరకు మెరుగైన వ్యవసాయం చేయవచ్చు. ఎలాంటి కొత్త సాంకేతికలు అవలంబించవచ్చు అనే పూర్తి సమాచారాలు ఈ పథకం ద్వారా తెలుసుకోవచ్చు.
అలాగే భూగర్భ జలాల సంరక్షణ మరియు దేశంలో విపరీతంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మెరుగైన వ్యవసాయం మరియు దాని అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా వివిధ రకాల సమాచారాన్ని అందించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా సౌకర్యాలు పొందేందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి అర్హులైన వారు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానికి కావాల్సిన పత్రాలు ఏంటి అనే పూర్తి వివరాలను మీ గ్రామ ప్రాంతాల్లోని వ్యవసాయ కేంద్రాలలో అడిగి తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి వెంటనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.