Chandrababu Naidu : ప్రభుత్వంపై విమర్శలు.. ఒక వర్గం వారిపై అడ్డగోలు వ్యాఖ్యల నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణం రాజును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఒక ఎంపీని ఇలా అరెస్ట్ చేయడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని రాజకీయ కుట్ర అంటూ తెలుగు దేశం పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తాజాగా రఘురామ కృష్ణం రాజుకు మద్దతుగా గవర్నర్ కు లేఖ రాయడంతో తన పార్టీ కాని వ్యక్తి గురించి బాబు మరీ ఇంతగా ఆందోళన.. ఆవేదన ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు కొందరు ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి ఇన్నాళ్లు రఘురామ వెనుక ఉండి నడిపించింది చంద్రబాబు నాయుడేనా Chandrababu Naid అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఎంపీ రఘు రామ కృష్ణం రాజును అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను కొట్టారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అదే సమయంలో ఆయనకు ప్రాణ హాని ఉంది… వెంటనే ఆయన్ను రక్షించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు Chandrababu Naid గవర్నర్ కు లేఖ రాయడం జరిగింది. చంద్రబాబు నాయుడు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు కొందరు వైకాపా ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తూ రఘురామ కృష్ణం రాజును వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఈ కేసు తో తెలుగు దేశం పార్టీకి కూడా సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అరెస్ట్ చేసిన రఘురామ కృష్ణం రాజును పోలీసులు కొట్టారంటూ చంద్రబాబు నాయుడు Chandrababu Naid పేర్కొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు Chandrababu Naid ఆరోపించినట్లుగా ఎంపీ ని పోలీసులు కొట్టలేదు అంటూ వైధ్యుల పరీక్షల్లో వెళ్లడయ్యింది. కాళ్లు కేవలం కమిలి పోయాయి తప్ప ఆయన్ను ఎవరు కొట్టలేదని క్లారిటీ ఇచ్చారు. దాంతో చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేశారంటూ వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారు. పోలీసులను విమర్శించడంతో పాటు రఘురామ కృష్ణం రాజుకు మద్దతుగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ కేసులో ఆయన్ను కూడా ఏదో ఒక స్థానంలో పెట్టే అవకాశం ఉందంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాబు సైలెంట్ గా ఉంటే బెటర్ అంటూ తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.