Rajasthan : కూతురు భర్తతోనే దారుణానికి ఓడి గట్టిన తల్లి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rajasthan : కూతురు భర్తతోనే దారుణానికి ఓడి గట్టిన తల్లి..!!

Rajasthan : ప్రస్తుత రోజుల్లో సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. ముఖ్యంగా శరీర సుఖాల కోసం వయసుతో సంబంధం లేకుండా మనిషి మృగంలా ప్రవర్తిస్తున్నాడు. వావి వరసలు లేకుండా.. తమ కోరికలు తీర్చుకోవడానికి ఎదుటి వ్యక్తిని చంపడానికైనా..ఇంకా ఎంచైడానికైన  వెనుకాడటం లేదు. ఈ తరహాలో ఏకంగా ఓ మహిళ కూతురు భర్తతో అనగా అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పూర్తి విషయంలోకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లా సియాకర గ్రామంలో రమేష్ అనే వ్యక్తి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :5 January 2023,12:20 pm

Rajasthan : ప్రస్తుత రోజుల్లో సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. ముఖ్యంగా శరీర సుఖాల కోసం వయసుతో సంబంధం లేకుండా మనిషి మృగంలా ప్రవర్తిస్తున్నాడు. వావి వరసలు లేకుండా.. తమ కోరికలు తీర్చుకోవడానికి ఎదుటి వ్యక్తిని చంపడానికైనా..ఇంకా ఎంచైడానికైన  వెనుకాడటం లేదు. ఈ తరహాలో ఏకంగా ఓ మహిళ కూతురు భర్తతో అనగా అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పూర్తి విషయంలోకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లా సియాకర గ్రామంలో రమేష్ అనే వ్యక్తి చాలా కాలం నుండి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు.

పెద్ద కూతురు కిస్నాని అనే అమ్మాయినీ…. నారాయణ జోగి అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. వీరిద్దరికీ పెళ్లి అయ్యి చాలాకాలం కాపురం చాలా సజావుగా సాగింది. దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు.. సాగుతూ ఉండటం అల్లుడు రమేష్ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అలా వస్తూపోతూ ఉన్న సమయంలో నారాయణ్ జోగి అత్తపైనే మోజుపడ్డాడు. అత్త కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతనితో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. ఇక టైం దొరికినప్ప్పుడల్లా అత్తా అల్లుడు ఇద్దరు మూడో కంటికి తెలియకుండా తమ పని కానించేవారు.  వీరి వ్యవహారం పై ఎవరికి డౌట్ కూడా వచ్చేది కాదు.

rajasthan latest cime news january 5nd

rajasthan latest cime news january 5nd

పరిస్థితి ఇలా ఉంటే ఓ రోజు రమేష్ తన కూతురు మరి అల్లుడికి ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరుతాడు. దీంతో కూతురు అల్లుడు రమేష్ ఇంటికి భోజనానికి రావడం జరుగుతుంది. ఆరోజు రాత్రి అందరూ తిని ఎవరికి వారు నిద్రలోకి జారుకుంటారు. కానీ ఉదయం అయ్యే సరికి అత్త అల్లుడుతో కలిసి లేచిపోయింది. తెల్లవారుజామున అల్లుడు మరియు భార్య కనిపించకపోవడంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు మొత్తం విషయం బయటకు రావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది