Ramoji Rao – Jagan : కరక్ట్ పాయింట్ లో ప్రూఫ్ తో దొరికిన రామోజీరావు – జగన్ కి వెయ్యి ఏనుగుల బలం !

Advertisement
Advertisement

Ramoji Rao – Jagan : ఒకప్పుడు ఏపీలో కుల రాజకీయాలు జరిగేవి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో దళితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. వాళ్లకు దుర్భర పరిస్థితులు ఉండేవి. ఇక దళిత మహిళలకు అస్సలు రక్షణ ఉండేది కాదు. దళిత మహిళలకు ఎన్నో అవమానాలు జరిగాయి. ఎన్నో దాడులు జరిగాయి. దానికి నిదర్శనం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో జరిగిన ఘటన. 14 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్న స్థలంపై టీడీపీ అధికారంలోకి వచ్చాక నేతల కన్ను పడింది ఆ స్థలం మీద.కన్ను పడటమే కాదు..

Advertisement

ramoji rao yellow media spread fake news about cm ys jagan

టీడీపీ నాయకులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. వాళ్లను అడ్డుకున్న దుర్గమ్మ అనే మహిళ బట్టలు చింపేశారు. దళితులపై దాడి చేశారు. మహిళ అనే కనికరం కూడా లేకుండా టీడీపీ నేతలు టీడీపీ అధిష్ఠానం అండ చూసుకొని కీచకుల్లా వ్యవహరించారు. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో కోకొల్లలుగా జరిగాయి. టీడీపీకి మద్దతుగా ఎల్లోమీడియా. దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేసిన ఆగడాలు కోకొల్లలు. అప్పట్లో ప్రత్యామ్నాయ మీడియా లేక చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అయింది. రామోజీ రావును అడ్డం పెట్టుకొని చంద్బరాబు ఎన్నో ఆర్థిక కుట్రలకు తెరలేపారు.

Advertisement

Ramoji Rao – Jagan : ఇలాంటి ఘటనలు కోకొల్లలు

వాటి మీదనే రామోజీరావు కోటలు కట్టారు. ఇవన్నీ ఏపీ ప్రజలకు తెలుసు. అందుకే 2019 ఎన్నికల్లో టీడీపీని పాతరేశారు. 2024 ఎన్నికల్లోనూ అదే రిపీట్ కాబోతోంది. ఎంతో నిజాయితీతో ఒక ప్రభుత్వాన్ని సీఎం జగన్ నడిపిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఐదేళ్లు ఏపీని సర్వనాశనం చేశారు. దళితులు, మహిళలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై కేసులు కూడా పెట్టొద్దా? కేసులు పెడితే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. వాళ్లు ఏం చేసినా తప్పు కాదు. వాళ్ల మీద కేసు పెడితే తప్పు. కానీ.. వాళ్లు దళితులపై ఎలాంటి దాడులు అయినా చేయొచ్చు. దళితులకు టీడీపీ పార్టీ గురించి స్పష్టంగా తెలిసింది కాబట్టే టీడీపీని ఘోరంగా ఓడించారు. 2024 లోనూ ఓడించేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

1 hour ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.