SBI : ఐఎంపీఎస్ సేవలకు చార్జీలు పెంచిన ఎస్బీఐ.. అమలులోకి ఎప్పటి నుంచో తెలుసా?

Advertisement
Advertisement

SBI : భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ ఒకటి. కాగా, ఈ సంస్థకు దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయి. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అధిక శాతం తమ శాలరీ అకౌంట్స్ ఇందులో తీసుకుంటుంటారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఈ బ్యాంక్ లో అకౌంట్స్ తీసుకుంటారు. ఇకపోతే ఈ బ్యాంక్ అందించే సర్వీస్ ఐఎంపీఎస్ (ఇమీడియెట్ మనీ పేమెంట్ సర్వీస్)కుగాను కొత్తగా కొన్ని చార్జీలను అమలు చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అవి ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే..ఖాతాదారులు ఇక నుంచి పాత చార్జీలు కాకుండా కొత్తగా అమలులోకి వచ్చే చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 ట్రాంజాకక్షన్ రేట్లను బట్టి చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎస్బీఐ ఐఎంపీఎస్‌లో కొన్ని మార్పులు కూడా చేసింది.

Advertisement

గతంలో కేవలం రూ.2 లక్షల వరకే ఆన్ లైన్, ఆఫ్ లైన్ మోడ్ లో మనీ సెండ్ చేసేవారు. కానీ, ఇప్పుడు రూ.5 లక్షల వరకు మనీ సెండ్ చేయొచ్చు.ఐఎంపీఎస్ ట్రాంజాక్షన్స్ చేయడానికి అకౌంట్ హోల్డర్స్ గతంలో లాగా బ్యాంకులకు వెళ్లొచ్చు లేదా ఆన్ లైన్ లోనూ చేసుకోవచ్చు. ఎస్బీఐ కొత్త ఐఎంపీఎస్ చార్జీల ప్రకారం రూ.1,000 వరకు అన్ని ఆఫ్‌లైన్ ట్రాంజాక్షన్స్‌కు ఎటువంటి చార్జీలు ఉండబోవు. రూ.1,000 నుంచి రూ. 10,000 వరకు చేసే ట్రాంజాక్షన్స్ కుగాను వినియోగదారుడి నుంచి రూ.2, జీఎస్టీ వసూలు చేస్తారు.రూ.10,000 నుంచి రూ. 1,00,000 పరిధిలో చేసే ట్రాంజాక్షన్స్ కు గాను రూ.4, జీఎస్టీ చార్జీలు చెల్లించవలసి ఉంటుంది.

Advertisement

sbi imps transactions limit and charges are changing from feb 1

SBI : ఐఎంపీఎస్ పరిమితిలో మార్పులు..

ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిగే ప్రతీ ట్రాంజాక్షన్ కుగాను ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ రూ.12 తో పాటు జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇక రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు చేసే ప్రతీ ట్రాంజాక్షన్ కు గాను రూ.20 తో పాటు జీఎస్టీ చెల్లించాలి. ఇకపోతే ఆన్ లైన్ లో కూడా ఐఎంపీఎస్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ లో అయితే బ్యాంక్ ఎటువంటి జీఎస్టీ చార్జీలను వసూలు చేయదు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోన్ యాప్ ద్వారా ట్రాంజాక్షన్స్ చేసుకోవచ్చు.

Advertisement

Recent Posts

Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…

3 hours ago

Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం

Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…

3 hours ago

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

4 hours ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

5 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

6 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

7 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

8 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

9 hours ago