కామంతో రగిలిపోయిన తమ్ముడిని కాపాడే ప్రక్రియలో అన్న బలైపోయాడు..!!

ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు ఉన్న కొద్ది పెరిగిపోతున్నయి. వావివరసలు లేకుండా ఎవరికి వారు శరీర సుఖాల కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. దీంతో భారతదేశంలో అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న చాలా గొడవలకు ప్రధాన కారణం అక్రమ సంబంధాలు అని క్రైమ్ లెక్కలు చెబుతున్నాయి. దీంతో కొంతమంది ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటువంటి పరిణామాలలో అమాయకులు కూడా బలైపోతున్నారు. తాజాగా ఈ తరహాలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చేతిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య చేయబడ్డాడు. అక్రమ సంబంధం విషయంలో తమ్ముడు గొడవని సెటిల్ చేద్దామని వెళ్లిన అన్నయ్యని

Software Engineer Nagraju Case

టీడీపీ సర్పంచ్ దారుణంగా చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే నాగరాజు, పురుషోత్తం ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములు బెంగళూరులోని ప్రముఖ కంపెనీలలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈ ఇద్దరూ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వాళ్లు. అయితే అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చాణిక్య ప్రతాప్ తమ్ముడు రుపుంజయ భార్యతో… అన్నదమ్ములలో ఒకరైన పురుషోత్తం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ విషయం రుపుంజయకి తెలియటంతో ఎలాగైనా పురుషోత్తం నీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన తమ్ముడిని చంపాలని తెలుగుదేశం పార్టీ సర్పంచ్ తమ్ముడు వ్యూహాలు వేస్తున్నట్లు తెలుసుకున్న అన్న నాగరాజు… తమ్ముడు పురుషోత్తం నీ బెంగళూరుకి పంపించేశాడు. దీంతో తెలుగు దేశం పార్టీ సర్పంచ్ చాణిక్య ప్రతాప్, రుపుంజయ…

నాగరాజు కుటుంబం పై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. అన్న నాగరాజుకు చెందిన పొలాల దగ్గర పైపులు పగలగొట్టడం… చెట్లు నరికేయటం మోటార్లను కాల్చి వేయడం వంటివి తెలుగుదేశం పార్టీ నేతలు చేయడం జరిగింది. ఈ క్రమంలో వివాదం పరిష్కరించుకుందాం రమ్మని నాగరాజుని స్వగ్రామం బ్రాహ్మణపల్లికి రుపుంజయ.. అతని అనుచరులు రమ్మనడంతో కారులో వెళ్లిన నాగరాజుని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాగరాజు హత్య కేసులో రామచంద్రాపురం మండలానికి చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉన్నట్లు.. పోలీసులు గుర్తించి విచారణ చేపడుతున్నారు. మృతుడు నాగరాజు భార్య మధుమతి ఫిర్యాదు మేరకు చాణిక్య ప్రతాప్, రుపుంజయ, గోపి, సుబ్రహ్మణ్యం తో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేయడం జరిగింది.

Recent Posts

New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్.. ఆ జిల్లా నుంచి మొద‌లు..!

New Ration Cards : రేషన్ కార్డు కోసం వేచిచూస్తున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి…

6 hours ago

POMIS scheme : మోడీ సూప‌ర్‌… పోస్ట్ ఆఫీస్ లో ఇలా చేస్తే 1.1 ల‌క్ష‌లు వ‌స్తాయి..!

POMIS scheme : మధ్యతరగతి ప్రజలు, నెలవారీ స్థిర ఆదాయాన్ని కోరుకునే ఉద్యోగ విరమణ పొందినవారు తరచూ సురక్షితమైన పెట్టుబడి…

6 hours ago

Brother : భార్య తో విడాకులు.. వదినతో అక్రమ సంబంధం… ఇది తెలిసి అన్న ఏం చేసాడంటే..!!

Brother : తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా, అలంగుడి సమీపంలోని పుల్లన్విడుటి గ్రామంలో కుటుంబంలో జరిగిన హత్యాచారం తీవ్ర సంచలనంగా మారింది.…

7 hours ago

Pakiza : అడ‌గ్గానే పాకీజాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్ధిక సాయం.. చిన్న‌వారైన చేతులు ఎత్తి మొక్కేదాన్ని

Pakiza  : 1990 దశకంలో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి పాకీజా గుర్తుండే ఉంటుంది. ‘అసెంబ్లీ రౌడీ’…

8 hours ago

Producer : మైత్రి వ‌ల‌న అంత న‌ష్ట‌పోయాం.. నిర్మాత సంచ‌ల‌న కామెంట్స్..!

Producer :  దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా మాట్లాడిన మాటలు, బయట పెట్టిన లెక్కలన్నీ కూడా హాట్ టాపిక్‌గా…

9 hours ago

Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు .. లాంగ్ వీకెండ్లకు గ్రీన్ సిగ్నల్!

Holidays : వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు బాగా అలసిపోయిన తరుణంలో జూన్ నెల పండగలేమీ లేకపోవడంతో కాస్త…

10 hours ago

Jio Electric Bicycle : జియో నుండి ఎల‌క్ట్రిక్ సైకిల్‌.. ఒక్క‌సారి రీచార్జ్‌కి ఎంత దూరం వెళ్లొచ్చు

Jio Electric Bicycle : రిలయన్స్ జియో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు 400 కిమీ రేంజ్‌తో…

11 hours ago

Anil Kumar Yadav : వైఎస్ జగన్ ను ఎవ్వరు ఆపలేరు – అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav : ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస…

12 hours ago