peddireddy : వాళ్లు పెద్దిరెడ్డిని క‌ట్ట‌డి చేస్తారా…?

Advertisement
Published by
Advertisement

peddireddy పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి ఈ పేరు తెలియని వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండరంటే అతి శయోక్తి కాదు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనేక విషయాల్లో జగన్ కు పార్టీకి సహాయం చేస్తూ ఉంటారు. ప్రతి పక్ష టీడీపీ పార్టీని తనదైన మాటలతో చాలా బాగా ఇరుకున పెడతారు. ఈ విషయమే చంద్రబాబుకు నచ్చడం లేదని ఏపీలో చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు. ఎలాగైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చెక్ పెట్టాలని బాబు చూస్తున్నట్లు వినికిడి. పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు.

Advertisement

2009 నుంచి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి అక్కడ ఎదురన్నదే లేదు. పెద్ది రెడ్డి పుంగనూరు నియోజకవర్గంతో పాటు బాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గం మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు.ప్రస్తుతం కుప్పంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో గనుక టీడీపీ చేతిలో వైసీపీ ఓడిపోతే అది పెద్దిరెడ్డికి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అందుకోసమే చంద్రబాబు కుప్పం మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Advertisement

TDP focus on peddireddy ramachandra reddy

peddireddy : వైసీపీ ఓడితే పెద్దిరెడ్డి ఓడినట్లేనట..

ఎలాగైనా సరే ఇక్కడి ఎన్నికల్లో వైసీపీని ఓడించి పెద్ది రెడ్డి దూకుడుకు కట్టడి చేయాలని టీడీపీ భావిస్తోంది. పెద్ది రెడ్డి వ్యవహారం రోజురోజుకూ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకోసమే పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు స్వయంగా ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డిని కట్టడి చేసేందుకు టీడీపీ పార్టీ చల్లా రామచంద్రా రెడ్డిని కుప్పంలో ఇన్ చార్జిగా నియమించింది. పెద్ది రెడ్డి మీద పెద్దగా అవినీతి ఆరోపణలు కూడా లేకపోవడంతో టీడీపీ పార్టీ వెనకా ముందు సంశయిస్తోంది.

Advertisement

Recent Posts

Students Good News : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇక నేరుగా ఖాతాల్లోకి.. సర్కార్ కీలక నిర్ణయం..!

Students Good News  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…

2 hours ago

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. 23వ విడత కోసం నిధుల‌ కేంద్రం కీలక ప్రకటన..!

PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…

3 hours ago

Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. 2026 జూన్ 10న తాజా రేట్లు ఇవే!

Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…

4 hours ago

Rythu Bharosa : ‘నాకు రైతు భరోసా వద్దు’.. డబ్బులు ఆపండి.. అధికారుల చుట్టూ 2 నెలలు తిరిగిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి..!

Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…

5 hours ago

Banana Health Tips : అరటిపండు తినేవారికి గుడ్ న్యూస్.. శరీరంలో జరిగే మార్పులు తెలుసా..?

Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…

5 hours ago

Tea : పాలు విరగకుండా చిక్కటి టీ కావాలా? ప్రతి గృహిణి తెలుసుకోవాల్సిన సీక్రెట్స్..!

Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…

7 hours ago

Today Horoscope : 10-06-2026 బుధ‌వారం ఈ రోజు రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ధనయోగం.. 3 రాశుల వారికి జాగ్రత్త..!

Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…

8 hours ago

H1B Visa : H1B వీసాలపై ట్రంప్‌కు భారీ షాక్.. లక్ష డాలర్ల ఫీజు నిర్ణయాన్ని కొట్టివేసిన అమెరికా కోర్టు

H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…

16 hours ago

Boduppal : బోడుప్పల్ అభివృద్ధికి మరో అడుగు.. రూ.80 లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన అజయ్ యాదవ్

Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…

16 hours ago

Meenakshi Natarajan : బిగ్ బ్రేకింగ్ : మీనాక్షి నటరాజన్‌కు భారీ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ..!

Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…

17 hours ago

Gundlapochampally : 49 ఎకరాల ఎస్సీ కార్పొరేషన్ భూములపై సర్వేకు ఆదేశాలు.. కబ్జాదారులపై చర్యలు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!

Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…

17 hours ago