
tdp mp kesineni nani and ysrcp mla jagan mohan rao praises each other
YCP – TDP : అధికార వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే విషయం అందరికీ తెలుసు కదా. టీడీపీ నేతలను వైసీపీ నేతలు, వైసీపీ నేతలను టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. ఒకరిని మరొకరు దూషించుకుంటూ ఉంటారు. అంతేకానీ.. ఒకరిని మరొకరు మెచ్చుకోరు. కానీ.. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీలోచర్చనీయాంశమవుతున్నాయి.
నిజానికి.. కేశినేని నాని చాలా రోజుల నుంచి టీడీపీ అధిష్ఠానం మీద గుర్రుగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొనడం లేదు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆయన ఏకంగా వైసీపీ ప్రభుత్వాన్ని పొగిడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి కోసం వైసీపీతో కలిసి పనిచేస్తా అని ఆయన అనడం టీడీపీ నేతలను విస్మయానికి గురి చేసింది.
tdp mp kesineni nani and ysrcp mla jagan mohan rao praises each other
స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పనిచేస్తున్నారంటూ కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించారు. టీడీపీ, వైసీపీ పార్టీలు వేరు.. వాటి సిద్ధాంతాలు వేరు. కానీ.. అభివృద్ధి కోసం కలిసి పనిచచేస్తామని కేశినేని నాని స్పష్టం చేశారు. నందిగామ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అవుతాయని అన్నారు. పార్టీలన్నీ కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలని తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన సూచించారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.