Telangana health director warns people on omicron varient cases
Breaking : రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయనీ.. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైెరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ.. ప్రస్తుత పరిస్థితులు థర్డ్ వేవ్ కు సంకేతమన్నారు. రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయన్న శ్రీనివాస్.. వచ్చే 4 వారాలు అత్యంత కీలకమని హెచ్చరించారు.
ఫిబ్రవరిలో మళ్ళీ కేసులు సంఖ్య తగ్గుతూ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే ఒమిక్రాన్ పట్ల భయపడాల్సిన అవసరం లేదన్న శ్రీనివాస్.. దీని లక్షణాలు స్వల్పమేనని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహమ్మారి నుంచి రక్షించుకోవచ్చని అన్నారు. ఇంటా బయటా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం వంటి కోవిడ్ నియమాలను పాటించాలని కోరారు.
telangana health director DH people on omicron varient cases
ఏ చిన్న లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలని సూచించారు. 2 కోట్ల కోవిడ్ పరీక్షలు, 2 లక్షలకు పైగా హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ చికిత్స నిర్వహణ విషయంలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.