
two masks to prevent the corona from getting infected
corona masks : కరోనా సెకండ్ వేవ్ తో దేశంలో కేసుల సంఖ్య రోజుకు రెండు లక్షల వరకు నమోదు అవుతున్నాయి. ఈ సంఖ్య మరెంతగా ఉంటుందో అనే అనుమానం ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిని తీసుకోని వారిని ఇలా ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ పెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ నుండి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాల్సిందే తప్ప మరో మార్గం లేదని అంటున్నారు. మొన్నటి వరకు ఒక్క మాస్క్ అన్నారు. ఇప్పుడు తప్పనిసరిగా రెండు మాస్క్ లను ధరించాల్సిందిగా సూచిస్తున్నారు. రెండు మాస్క్ లను కూడా సరిగ్గా పెట్టుకుంటేనే కరోనా భయం ఉండదని అంటున్నారు.
ఇటీవల కరోనా ను నిరోధించేందుకు ఎక్కువ శాతం మంది సర్జికల్ మాస్క్ లను వినియోగిస్తున్నారు. రీ యూజబుల్ మాస్క్ లను కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ రెండు మాస్క్ లు కూడా మొహానికి సరిగా అమరక పోవగా అవి మరీ పల్చగా ఉంటడం వల్ల కరోనాను ఆపే శక్తి తక్కువగా కలిగి ఉన్నాయని ఉత్తర కరోలైనా యూనివర్శిటీ వారు ఒక ప్రయోగంలో నిర్థారించారు. డబుల్ మాస్క్ అయితేనే కరోనాను 99 శాతం వరకు నిరోధిస్తుందని వారు చెబుతున్నారు. సింగిల్ మాస్క్ అనేది కేవలం 75 శాతం వరకు మాత్రమే వైరస్ ను అడ్డుకుంటున్నట్లుగా వారు చెబుతున్నారు.
two masks to prevent the corona from getting infected
మాస్క్ పెట్టుకున్నాం కదా ఇంకా మనకు ఏమీ కాదులే అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయట కాలు పెడితే మాస్క్ అయితే పెడుతున్నారు కాని అది ఎలా పెట్టుకుంటున్నారు అనేది వారు సరిగ్గా పట్టించుకోవడం లేదు. మాస్క్ అనేది సరిగ్గా ఫేస్ కు అమరి పోవాలి. బయట నుండి చిన్న గాలి రేణువు కూడా మాస్క్ నుండి కాకుండా నేరుగా ముక్కులోకి వెళ్ల కూడదు. అలా మాస్క్ పెట్టుకుంటేనే కరోనా అనేది దూరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇకపై రెండు మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలంటూ వారు సలహా ఇస్తున్నారు.
ఆవిరి ఇడ్లీ : తక్కువ కేలరీలు, ఎక్కువ ఆరోగ్యం Idli vs Dosa : దక్షిణాది భారతీయుల ఇళ్లలో ఉదయం…
Donald Trump : అమెరికా United States of America అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఆర్థిక విధానాలకు ఆ…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు…
Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'నెయ్యి' రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం…
PhonePe : డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉన్న PhonePe మరో వినూత్న ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ను…
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా…
KCR Big decision : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి మున్సిపల్…
Naa Anveshana : సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన 'నా అన్వేషణ' అన్వేష్కు మెటా కంపెనీ గట్టి…
Aadhaar Card : నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో కీలక పత్రంగా మారింది. పిల్లల…
Success Story of Bihar Farmer వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు నేటి తరం రైతులు. సంప్రదాయ…
Revanth Reddy : తెలంగాణలో Telangana రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government మరో సంచలన నిర్ణయానికి…
This website uses cookies.