
Vallabhaneni Vamsi gave clarity on Kodali Nani not coming to Jagan workshop
MLA Vallabhaneni Vamsi : సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు… ఇన్చార్జులకి వర్క్ షాప్ నిర్వహించటం తెలిసిందే. ఈ కార్యక్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై ప్రజా ప్రతినిధులకు పార్టీ పదవులు అధిరోహించిన వారికి జగన్ దిశ నిర్దేశం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కొంతమంది గైర్హాజరు కావడం జరిగింది. ఈ సమీక్ష సమావేశానికి వెళ్ళని వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు పార్టీ మారుతున్నట్లు నిన్న జోరుగా వార్తలు వైరల్ అయ్యాయి.
Vallabhaneni Vamsi gave clarity on Kodali Nani not coming to Jagan workshop
అయితే ఈ వార్తలపై వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో తాను కోర్స్ చేస్తున్నట్లు ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ సమీక్షకు హాజరు కాకపోయేసరికి తాను కొడాలి నాని… పార్టీ మారుతున్నట్లు కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అవి కేవలం మెరుపు కలలు మాత్రమేనని, అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం పై మాట్లాడుతూ… ఎన్నికలలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఎలక్షన్స్ ఉంటాయి. పరోక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ఎప్పుడు వైసీపీ పోటీ పడలేదు.
అందుకనే తెలుగుదేశం పార్టీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని స్థానాలు విజయం సాధించడం జరిగింది. స్థానిక సంస్థల కోటలో జరిగిన ఎన్నికల్లో 19 ఓట్లు ఉన్నాయని అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారంటే దానికి ఆర్థిక అంశాలే కారణమని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల చేత డబ్బులు ఖర్చు పెట్టించడానికి ముందస్తు ఎన్నికలు అని చంద్రబాబు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసిపి నాయకులు తమతో టచ్ లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏదేమైనా ప్రజాక్షేత్రంలో అంతిమంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు.. అంటూ వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. కీలక మ్యాచ్లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
This website uses cookies.