
Namo Bharath Rapid Rail : ఇక నుంచి వందే భారత్ కాదు.. వందే మెంట్రో..!
Namo Bharath Rapid Rail : దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి విసృత ప్రచారం జరిగింది. ఇప్పటికే దేశం మొత్తం ఆ రైళ్లు తిరుగుతున్నాయి. ఈ సెమీ హై స్పీడ్ రైల్ సర్వీసులను బీజేపీ ప్రవేశ పెట్టింది. ఐతే ఇప్పుడు వాటికి కొత్త మార్గాలను అనుసరిస్తుంది. ఇప్పటివరకు ఉన్న వాటితో పాటుగా మరో 60 వందే భారత్ రైల్ లను తీసుకొస్తుంది. ఆదివారం ప్రధాని మోడీ ఆరు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. రోజు రోజుకి వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటుంది. పండగ సీజన్లలో టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఎక్కువ రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. వీటితో పాటు వందే మెట్రోల్ రైళ్లను కూడా ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తున్నారు. గుజరాజ్ లోని భుజ్ అహ్మాదాబాద్ మధ్య మొదటి వందే మెట్రో ఎక్స్ ప్రెస్ మొదలు పెడుతున్నారు. ప్రధాని మోడీ ఈ రైల్ ని సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అంతేకాదు కొన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
వందే మెంట్రో సర్వీస్ రైల్ పేర్లను కేంద్రం నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా మార్చింది. ఈ పేరుతోనే ఈ ర్యాపిడ్ రైల్ సిస్టం నడుస్తుంది. భుజ్ అహ్మదాబా మధ్య 359 కిలోమీటర్ల దూరం ఉంది. వందే మెట్రోల్ ట్రైన్ లో 5 గంటల 45 నిమిషాల టైం పడుతుంది. 455 రూపాయల టికెట్ ప్రైజ్. ఇది 110 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్తుంది.
Namo Bharath Rapid Rail : ఇక నుంచి వందే భారత్ కాదు.. వందే మెంట్రో..!
మామూలు మెట్రో రైల్ తో ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఒకేసారి 1150 మంది ప్రయాణించగలిగే సత్తా ఉంటుంది. టికెట్ తో పాటు భోజన సదుపాయం కూడా ఉంటుంది. రాబోయే 35 ఏళ్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వందే మెట్రో రైల్ సర్వీసులు ఏర్పాటు చేశారు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.