Categories: andhra pradeshNews

vijayasai reddy : ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది విజయ్ సాయి రెడ్డి కి , జగన్ కూడా వామ్మో అనుకున్నాడు

vijayasai reddy : వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో బీజేపీతో మచ్చిక చేసుకునేందుకు ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూనే ఉంటాడు. తమ అధినేత వైఎస్‌ జగన్‌ కు మోడీకి ఉన్న గ్యాప్ ను తొలగించేందుకు విజయసాయి రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు చేస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే విజయ సాయి రెడ్డి గతంలో ఎప్పుడు లేని విధంగా కేంద్రంపై ముఖ్యంగా అమిత్ షా పై ఎగిరి పడటం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్‌ లో విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం వైఎస్‌ జగన్‌ కు కూడా కాస్త కంగారు పెట్టించాయి. ఎందుకన్నా వాళ్లతో గొడవ అన్నట్లుగా వైఎస్‌ జగన్‌ మెల్లగా విజయ సాయి రెడ్డిని కూల్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వస్తున్నాయి. వైకాపా నాయకులు ఎప్పుడు కూడా బీజేపీపై సీరియస్‌ గా విమర్శలు చేయడం వ్యక్తిగత విమర్శలకు దిగడం చేయకూడదు అనేది పార్టీ అధినేత ఆదేశం. కాని ఈసారి ఎంపీ విజయసాయి రెడ్డి ఆ విషయాన్ని మర్చాడు.

CM YS angry on mp vijayasai reddy about parliament comments

vijayasai reddy : పార్లమెంట్‌ లో కడిగేశాడు..

రాష్ట్రంకు కేంద్ర ప్రభుత్వం ఇస్తానంటూ మోసం చేసిన నిధులు పథకాలు కేటాయింపుల గురించి విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో ప్రస్థావించాడు. ప్రత్యేక హోదా నుండి మొదలుకుని నిన్న మొన్న జరుగుతున్న గొడవ విశాఖ స్టీల్ ప్లాంట్‌ వరకు అనేక విషయాల్లో విజయసాయి రెడ్డి రాజ్యసభలో చైర్మన్‌ వెంకయ్య నాయుడు ముందు ఏకరువు పెట్టాడు. అధ్యక్ష మీకు తెలుసు అంటూ ఎన్నో విషయాలను సభ ముందుకు తీసుకు వచ్చి బీజేపీ తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మాట ఇవ్వడం తప్పడం అనేది బీజేపీ వారికి చాలా కామన్‌ అయ్యిందని ఏపీ ప్రజల మనో భావాలతో ఆడుకుంటూ చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ఎప్పుడు లేనంతగా విజయసాయి రెడ్డి బీజేపీపై విమర్శలు కురిపించాడు.

విజయసాయితో వైఎస్‌ జగన్‌ చర్చ…

పార్లమెంట్ లో బీజేపీపై ఓ రేంజ్‌ లో విరుచుకు పడ్డ విజయ సాయి రెడ్డి ఖచ్చితంగా వైఎస్‌ జగన్‌ డైరెక్షన్‌ లోనే ఇలా చేశాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన విషయంలో వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలు పై మాటలే అంటున్నారు. బీజేపీతో మచ్చిక చేసుకోవాలని, ఎప్పటికి అయినా వారితో కలిసి నడవాల్సిందే అంటూ జగన్‌ భావిస్తున్నాడు. ఇలాంటి సమయంలో విజయసాయి రెడ్డి బీజేపీతో సున్నం పెట్టుకోవడం పట్ల ఒక వైపు వైఎస్‌ జగన్‌ ఆందోళన చెందుతూనే రాష్ట్రం సమస్యలను రాజ్యసభలో ప్రస్థావించి కేంద్ర ప్రభుత్వంను కడిగేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా వైఎస్‌ జగన్‌ ఒక వైపు ఆనందం మరో వైపు ఆందోళన ను అనుభవిస్తున్నాడు.

Recent Posts

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

22 minutes ago

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

1 hour ago

Sabudana | నవరాత్రి ఉపవాసంలో సబుదాన ఎక్కువ తినొద్దు ..నిపుణుల హెచ్చరిక

Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…

2 hours ago

Knee Pain | తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు .. వైద్య నిపుణుల హెచ్చరిక

Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…

3 hours ago

Curry Leaf Plant| కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో ఈ త‌ప్పులు చేస్తే స‌మ‌స్య‌లు తప్పవు..!

Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…

4 hours ago

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

13 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

14 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

16 hours ago