
will Chandrababu contest in two constituencies in coming elections
ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకంరగా ఉన్నాయి. కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన ఇంటిని వదలడం లేదు. ఇక చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన ఇంట్లోనే మనవడితో సరదాగా సమయంను గడిపేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ప్రజల పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సమయంలో నిధులు విడుదల చేయడం కాకుండా ప్రజలకు ధైర్యం కలిగించాల్సిన అవసరం ఉందంటూ కొందరు సూచిస్తున్నారు.
ఆర్థికంగా చితికి పోయిన వారికి అవసరం అయినంత డబ్బును ఇవ్వడంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇస్తున్నాడు. చావు బతుకుల్లో ఉన్న వారిని కాకుండా చనిపోయిన వారిని గురించి పట్టించుకోవడం ఏంటీ సీఎం గారు అంటూ సొంత పార్టీ నాయకులే కొందరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్సీజన్ సిలిండర్ల కొరత మరియు ఔషదాల కొరత ఉన్నా కూడా పట్టించుకోకుండా తాడేపల్లిగూడెంలోని తన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి.
where is ap cm ys jagan and chandra babu naidu
ఈ సమయంలో ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రభుత్వంను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎక్కడ కనిపించడం లేదు. ఆయన హైదరాబాద్ లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. లోకేష్ కొడుకుతో సమయంను గడుపుతున్నాడు. గత కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సీఎం మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రజల పట్ల సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు.
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
This website uses cookies.