బాబు – జగన్ ఇద్దరు ఇద్దరే.. ప్రజల సోయి లేనేలేదు

Advertisement
Advertisement

ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకంరగా ఉన్నాయి. కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాని సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన ఇంటిని వదలడం లేదు. ఇక చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే మనవడితో సరదాగా సమయంను గడిపేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ప్రజల పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ సమయంలో నిధులు విడుదల చేయడం కాకుండా ప్రజలకు ధైర్యం కలిగించాల్సిన అవసరం ఉందంటూ కొందరు సూచిస్తున్నారు.

Advertisement

నగదు ఇస్తే సరిపోతుందా..

ఆర్థికంగా చితికి పోయిన వారికి అవసరం అయినంత డబ్బును ఇవ్వడంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇస్తున్నాడు. చావు బతుకుల్లో ఉన్న వారిని కాకుండా చనిపోయిన వారిని గురించి పట్టించుకోవడం ఏంటీ సీఎం గారు అంటూ సొంత పార్టీ నాయకులే కొందరు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎద్దేవ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆక్సీజన్‌ సిలిండర్ల కొరత మరియు ఔషదాల కొరత ఉన్నా కూడా పట్టించుకోకుండా తాడేపల్లిగూడెంలోని తన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

where is ap cm ys jagan and chandra babu naidu

బాబు ఎక్కడ..

ఈ సమయంలో ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రభుత్వంను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎక్కడ కనిపించడం లేదు. ఆయన హైదరాబాద్‌ లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. లోకేష్ కొడుకుతో సమయంను గడుపుతున్నాడు. గత కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు పూర్తిగా హైదరాబాద్‌ కే పరిమితం అయ్యాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సీఎం మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రజల పట్ల సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Recent Posts

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

42 minutes ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

2 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

3 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

8 hours ago

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్ 2026-27 హైలైట్స్ ! ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..!!

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…

8 hours ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన ఓటర్లు

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…

9 hours ago