Why celebrate Womens day
Women’s Day : ప్రతి ఏటా మహిళా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్ని జరుపుకుంటాయి. ఈ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటాం. ఈ రోజున మహిళల సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తు చేసుకుంటాం. నిత్యజీవితంలో వారు రోజు ఎదుర్కొనే సమస్యలను ఎత్తి చూపడానికి మహిళలకు ప్రత్యేకంగా ఇవ్వబడ్డ ఒక అవకాశం ఈ మహిళ దినోత్సవం. ఆడ మగ అంతా ఒక్కటే అనే అంశాన్ని ప్రతి సంవత్సరం ఈరోజు గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు. అలాంటి వారికి THETELUGUNEWS స్పెషల్ స్టోరీ అందిస్తుంది.
Why celebrate Womens day
మహిళా దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకోండి.ఫిబ్రవరి 8, 1909 సంవత్సరం నుంచి మహిళా దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. న్యూయార్క్లో వస్త్ర కార్మికుల సమ్మెను పురస్కరించుకుని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ రోజును ఉమెన్స్ డే గా ప్రకటించింది. అయితే, అమెరికా ప్రకటన చేసినప్పటికీ ఎలాంటి వేడుకలు జరగలేదు. అయితే మొదటగా మహిళా దినోత్సవాలు 1911లో జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా యూరోపియా దేశాల మహిళలు ప్రదర్శనలో పాల్గొన్నారు. లక్ష మందికి పైగా మహిళలు ఓటు హక్కును కోరుతూ, ప్రభుత్వ ఆఫీసులను నిర్వహించే హక్కులను కోరుతూ రోడ్డుపై పోరాటం చేశారు. లింగ వివక్ష తొలగిపోవాలని, సమానమైన వేతనం ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు.
అలాగే మార్చి 8 ,1917 లో ఐరోపాలో మరో సంఘటన జరిగింది. సెయింట్ పీటర్ బర్గ్ లోని మహిళా వస్త్ర కార్మికులు రోడ్డుపైకి వచ్చి మహిళ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ తర్వాత ఈ పోరాటం రష్యన్ విప్లవంగా అవతరించింది. దీంతో ఐక్యరాజ్యసమితి మార్చి 8న మహిళల ప్రత్యేకమైన రోజుగా ప్రకటించింది. ఆ రోజు నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో దూసుకెళుతున్నారు. మగవాళ్లకు పోటీగా ఎందులోనైనా తాము విజయం సాధించగలమని నిరూపిస్తున్నారు. మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.