Ramoji Rao : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట అని అందరికీ తెలుసు. మొదటి నుండి వైయస్ ఫ్యామిలీకి ఈ జిల్లాలో తిరుగులేని ఆదరణ ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప ఎంపీగా రికార్డు స్థాయిలో ఈ జిల్లా నుండి ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే అటువంటి ఈ జిల్లాపై ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కక్ష కట్టినట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది. మేటర్ లోకి వెళ్తే కడప జిల్లాపై ఈనాడు పేపర్ లో విషం చిమ్ముతూ కథనాలు ప్రచురితమవుతున్నాయి.
తాజాగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు దేశంలో ఎనిమిది కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషించదగ్గ విషయం. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం కోరింది. దీంతో వైఎస్ఆర్ జిల్లాలోని కడప నగరానికి అతి సమీపంలో ఉన్న కొప్పర్తిని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిణామం పై రామోజీరావు విశాఖపట్నం ఈనాడు పేపర్ లో కథనాలు ప్రచురించడం జరిగింది.
అసలు అమరావతిని ప్రతిపాదిస్తేనే బాగుండేది ఎక్కడో కొప్పర్తిని ప్రతిపాదించింది జగన్ ప్రభుత్వమన్నట్టు ఈనాడు పత్రిక నిసిగ్గుగా… ఆర్టికల్ రాసుకొచ్చింది. ఎక్కడో వెనకబడిన కడప జిల్లాలో కొప్పర్తిని ప్రతిపాదించడం ఏమిటని ఈనాడు నిలదీస్తూ కథనం రాసింది. మరోపక్క ఇప్పటికే పారిశ్రామికంగా ఏపీ ప్రభుత్వం కొప్పర్తిని అభివృద్ధి చేస్తూ ఉంది. ఇటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన గొప్ప అవకాశాన్ని జగన్ ప్రభుత్వం అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకునే దిశగా… కొప్పర్తినీ అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదించడం జరిగింది.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.