Pawan Kalyan : పెంచినప్పుడు నిలదీయలేదేం పవన్ కళ్యాణ్.?

Advertisement
Advertisement

Pawan Kalyan : పెట్రో ధరల్ని కేంద్రం విపరీతంగా పెంచినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏనాడూ కేంద్రాన్ని ప్రశ్నించలేదు. కానీ, కేంద్రం ఎప్పుడైతే పెట్రో ధరలపై సుంకాన్ని తగ్గించిందో, ఆ వెంటనే కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపేశారు జనసేన అధినేత. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అని ప్రజలెవరూ జుట్టుపీక్కోవాల్సిన అవసరం లేదు. బీజేపీ, జనసేనకు మిత్రపక్షం గనుక, జనసేన అధినేత హోదాలో.. కేవలం కేంద్రం చేసే పనుల్ని హర్షించడం, హర్షించలేని పక్షంలో మౌనంగా వుండడం మాత్రమే పవన్ కళ్యాణ్ చేయగలరు. అయితే, పవన్ కళ్యాణ్ తీరుని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు తప్పుపట్టకుండా వుంటారా.?

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మీద ఘాటైన విమర్శలే షురూ చేసింది. పెంచినప్పుడు కేంద్రాన్ని నిలదీయాలి కదా పవన్ కళ్యాణ్.? అంటూ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ సోషల్ మీడియా విభాగం విరుచుకుపడుతోంది. వాస్తవానికి రాష్ట్రాలు పెట్రో ధరలపై ప్రత్యేకంగా బాదింది ఏమీ లేదు. కేంద్రమే పెంచుకుంటూ పోయింది. అదే రాష్ట్రాలకూ శాపంగా మారింది. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల వాటా నుంచి, రాష్ట్రాలకు ఇవ్వాల్సింది సరిగ్గా ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో, రాష్ట్రాలు తమ అవసరాల రీత్యా.. ఆ పెరిగిన ధరల కారణంగా కలిసొచ్చే పన్నుల వాటా (రాష్ట్ర పరిధికి సంబంధించి) సరిపెట్టుకుంటున్నాయంతే. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రో ధరలు కాస్త ఎక్కువ. అదీ నామమాత్రమే.

Advertisement

Why Pawan Kalyan Never Questioned Modi’s Govt Against Petro Hike

కేంద్రం గనుక పెట్రో ధరలు ఇంకా ఇంకా తగ్గిస్తే, రాష్ట్రాల్లోనూ పెట్రో ధరలు గణనీయంగా తగ్గిపోతాయి. దాదాపు 50 రూపాయలు పెంచేసి, పది రూపాయలు తగ్గించామని కేంద్రం చెప్పడం వల్ల ప్రజలకు ఒనగూడే ప్రయోజనం ఏమీ వుండదని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సి వుంటుంది.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్, కేంద్రం తగ్గించిన పెట్రో ధరలపై స్పందించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్, ప్రజల తరఫున మాట్లాడగలగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎలాగైతే ధరల పెరుగుదల విషయంలో నిలదీస్తున్నారో, అదే నిలదీత కేంద్ర ప్రభుత్వంపైనా చేయగలగాలి. కానీ, అలా చేస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతారన్నది వైసీపీ విమర్శ.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

1 hour ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.