YS Jagan : వైఎస్ జగనన్న బడ్జెట్‌.. మరో సారి పేదల ఆరోగ్యం కోసం భారీ నిధులు

Advertisement
Advertisement

YS Jagan : ఒకప్పుడు పేదలకు కార్పొరేట్ వైద్యం అంటే అందని ద్రాక్షగా ఉండేది. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి పెద్ద ఆసుపత్రి లో చికిత్స చేయించుకునే స్తోమత లేక పేదలు ఎంతో మంది అనారోగ్యం బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. పేదల ఆరోగ్యం పట్ల చలించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి మనసుతో ఆరోగ్య శ్రీ అనే అద్భుతమైన పథకం తీసుకు వచ్చారు. ఆరోగ్య శ్రీ తో పేదలను కార్పోరేట్‌ ఆసుపత్రుల వైపుకు నడిపించగలిగారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఈ పథకం ప్రాచుర్యం పొందింది అనడంలో సందేహం లేదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా పథకంను కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అదే పేరు తో పథకంను కొనసాగిస్తున్నారు.చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం పేరు మార్చి కొత్త పేరుతో తీసుకు వచ్చారు.

Advertisement

ఏపీకి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్లీ ఆరోగ్యశ్రీని ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య శ్రీని మరింత అద్భుతంగా జనాల్లోకి తీసుకు వెళ్లాలి అనుకున్నారు.. అందుకు ప్రయత్నాలు చేశారు. ఆరోగ్య శ్రీలో మరిన్ని వైద్య సేవలను చేర్చడంతో పాటు ఇతర అవసరాల కోసం కూడా నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో ఆరోగ్య శ్రీ కొన్ని కోట్ల మంది ప్రజల ఆరోగ్యం కు భరోసాగా నిలిచింది.తాజా బడ్జెట్లో మరోసారి ఆరోగ్య శ్రీ తో పేదల ఆరోగ్యానికి భరోసా కలిగిస్తూ ఏకంగా బడ్జెట్లో 12 శాతం నిధులను ఆరోగ్య శ్రీకి కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం ప్రతి ఒక్క పేద వారికి ఆనందం కలిగించే విషయం. ఈ ఏడాది బడ్జెట్లో 15 వేల కోట్లకు పైగా ఆరోగ్య శ్రీ నిధులు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క పేద వారికి ఉచిత ఆరోగ్య సేవలు అందించే ఉద్దేశం.

Advertisement

YS Jagan ap budget health allocation increased 11 percentage

సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున నిధులను కేటాయించారని తెలుస్తోంది. ఏ రాష్ట్రంలో కూడా లేని అద్భుతమైన వైద్య సేవలను ఏపీలో అందిస్తున్నారని ఆ పార్టీకి చెందిన నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరస్మరణీయంగా నిలిచిపోతారని ఈ సందర్భంగా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ రాజశేఖర్రెడ్డి ఎలా అయితే ఆరోగ్యశ్రీని మొదలు పెట్టి అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఇప్పటికి పేద ప్రజలు ఆయనను తలుసుకుంటున్నారో.. భవిష్యత్తులో కూడా అలాగే జగన్ ని కూడా తల్చుకుంటారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Toll Free Number : ఉపాధి హామీ కూలీలకు శుభవార్త : కొత్త టోల్ ఫ్రీ సౌకర్యంతో సమస్యలకు తక్షణ పరిష్కారం

Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…

45 minutes ago

Ys jagan : వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌ళ్లీ పాద‌యాత్ర‌..!

Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…

2 hours ago

Mega Family : బాబాయ్-అబ్బాయి తెరపై కనిపిస్తారా?.. డైరెక్టర్ ఎవరంటే ?: పవన్–చరణ్ కాంబోపై ఆసక్తికర అప్డేట్

Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…

3 hours ago

USA-Iran: నాపై హత్యాయత్నమే జరిగితే..ఇరాన్‌‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్‌ వార్నింగ్‌

USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…

4 hours ago

MLA Turns Delivery Boy : డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే..! కారణం ఏంటో తెలుసా ?

MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…

5 hours ago

KBR Park : హైదరాబాద్ నగరవాసులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు !!

KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…

6 hours ago

Nari Nari Naduma Murari : బాలకృష్ణ పరువు నిలబెట్టిన యంగ్ హీరో !!

సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…

7 hours ago

Chiranjeevi Davos : దావోస్ కు చిరంజీవి ఎందుకు వెళ్లినట్లు..? అక్కడ సీఎం రేవంత్ పని ఏంటి ?

Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…

8 hours ago