YS Jagan : వైఎస్ జగన్ ఛారిత్రాత్మక నిర్ణయం.. 2024లో గెలుపు ఖాయం

YS Jagan : సాధారణంగా మంత్రి వర్గంలో ఒకరిద్దరిని తొలగించి కొత్తగా ఒకరిద్దరిని తీసుకోవడం అనేది చాలా పెద్ద నిర్ణయంగా చెబుతూ ఉంటారు. మంత్రివర్గ విస్తరణ అనేది కచ్చితంగా తేనె తుట్టె కలపడం వంటి కార్యక్రమం. సాఫీగా జరుగుతున్న పరిపాలనలో మార్పులు తీసుకు రావడం.. అలాగే పార్టీలో అలజడి రేపడం వంటిది అంటూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి రాజకీయ అనిశ్చితికి కారణమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.ఒకరిద్దరు కాకుండా మొత్తం 24 మంది మంత్రులతో రాజీనామా చేయించి వాటిని ఆమోదింప చేసి మళ్ళీ కొత్తగా 25 మంది మంత్రులను తీసుకోవడం

వారితో ప్రమాణస్వీకారం చేయించడం అనేది కచ్చితంగా చారిత్రాత్మక నిర్ణయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయం అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సారి ఇంత మంది మంత్రులతో రాజీనామా చేయడం అంటే మామూలు విషయం కాదు.. ఐదు సంవత్సరాల పాటు మంత్రులుగా కొనసాగే అవకాశం తమ మంత్రి పదవులు సీఎం అడిగాడంటూ ఇచ్చేయడం వారికే చెల్లింది. సీఎం జగన్ పై వారికి ఉన్న నమ్మకం పార్టీలో వారికి కల్పించబోతున్న స్థానం నేపథ్యంలోనే మంత్రి పదవిని చాలా ఈజీగా వదిలేసారు.తాజాగా మాజీలు అయిన వారంతా కూడా ఇప్పుడు పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.

YS Jagan AP Cabinet dissolved

పార్టీ కోసం పని చేసిన వారిలో కొందరికి కొత్తగా మంత్రి పదవులు దక్కబోన్నాయి. ఇలాంటి రాజకీయం చాలా కొత్తగా ఉందని భవిష్యత్తులో జగన్ ని ఫాలో అయ్యే వారు కూడా ఉంటారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఉద్దండుడు అని పేరు దక్కించుకున్న చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో జగన్ చేస్తున్న పనిని నోరు వెళ్లబెట్టి మరీ చూస్తున్నాడు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో కచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సీఎం అవ్వడం ఖాయం అనిపిస్తుంది.

Recent Posts

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

43 minutes ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

10 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

11 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

12 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

13 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

13 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

15 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

15 hours ago