
Ys jagan has a special focus on those two mlas
YS jagan ఆంద్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి 150 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కానీ అందులో యాక్టీవ్ గా ఉంటున్న ఎమ్మెల్యేలు అతి కొద్దీ మంది మాత్రమే అని తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా ప్రళయం సృష్టిస్తున్న ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కరోనా మొదటి వేవ్ లో ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళ బాగోగులు చూసుకున్న నేతలు, సెకండ్ వేవ్ లో మాత్రం ఎక్కడ కనిపించటం లేదు.
Ys jagan has a special focus on those two mlas
ఇలాంటి సమయంలో వైసీపీ తరుపున ఇద్దరి ఎమ్మెల్యేల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు చేస్తున్న పనులు ప్రభుత్వ వ్యతిరేక మీడియా కూడా కవర్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆయా నేతల గురించి తెలుసుకోవాల్సిందే.. అందులో ఒకరు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి.
ఈ కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నాడు. కొన్ని కల్యాణ మండపాలను తీసుకోని, అక్కడే సొంతగా కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇక్కడ కూడా రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.సింహాద్రి రమేష్బాబు తన నియోజకవర్గంలో వంద పడకలతో ప్రత్యేకంగా ఆసుపత్రిని నిర్మించారు. అదే సమయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సైతం మానిటరింగ్ చేస్తున్నారు. ఆక్సిజన్పై ప్రత్యేక దృష్టి పెట్టి.. కరోనా బాధితులు కోలుకునేలా చేస్తున్నారు.
అదే విధంగా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. కొందరికి రూ.1000 చొప్పున రమేష్బాబు అందిస్తున్నారు. దీంతో అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరు మార్మోగుతోంది. కరోనా మొదటి వేవ్ నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. దీనితో ఆ ఇద్దరు పేర్లు సీఎం జగన్ దగ్గరకు చేరుకోవటంతో, స్వయంగా జగన్ వాళ్లకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తుంది. మరి ఈ ఇద్దరినీ చూసి మిగిలిన ఎమ్మెల్యేలు ఏమైనా ముందుకు కదులుతారో లేదో చూడాలి
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.