Categories: andhra pradeshNews

ys jagan : పార్లమెంట్ లో జగన్ పరువు నిలబెట్టండి మహాప్రభో … మీకోక దండం !

ys jagan : ఏపీ అధికార పార్టీ నుండి పార్లమెంట్ కు మొత్తం 22 మంది ఎన్నిక అయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా మరొకరు పార్టీలో ఉన్నారా లేరా అనే విషయం అర్థం కాకుండా ఉంది. ఆయనే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. చనిపోయిన ఎంపీ మరియు రఘురామ కృష్ణంరాజులను వదిలేస్తే ఇంకా 20 మంది ఎంపీలు వైకాపా తరపున పార్లమెంట్‌ లో మాట్లాడేందుకు అవకాశం ఉంది. పార్లమెంట్ అతి పెద్ద పార్టీల జాబితాలో ముందు వరుసలో ఉన్న వైకాపాకు సభాపతి కావాల్సినంత సమయం ఇచ్చే అవకాశం ఉంది. కాని ఏపీ ఎంపీలు మాత్రం సరిగా ఆ సమయంను ఉపయోగించుకోవడం లేదు. అసలు కొన్ని సార్లు సమయాన్ని కూడా కోరేందుకు వైకాపా ఎంపీలు ఆసక్తి చూపడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై వైకాపా ఎంపీలు ఏం మాట్లాడారో కనీసం ఆ పార్టీ నాయకులకు కూడా తెలియడం లేదు.

ys jagan YSRCP 20 mps not talking in parliament about ap problems

ys jagan : 20 మంది ఎంపీలు ఉండి ఏం లాభం..

వైకాపాకు చెందిన 20 మంది ఎంపీలు కూడా పార్లమెంట్ లో మౌన ముద్రలో కనిపించడం ఆ పార్టీ నాయకులకు నిరాశ కలిగిస్తుంది. ప్రజల్లో కూడా వారిపై నమ్మకం కలగడం లేదు. వైకాపా నాయకులు కేంద్రం నుండి నిధులు వచ్చే విషయమై ఎంపీలది కీలక పాత్ర ఉంటుందని, ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నుండి రావాల్సినవన్నీ కూడా రాబట్టేందుకు ఎక్కువ మంది ఎంపీలను ఇవ్వాలంటూ వైఎస్‌ జగన్ ఎన్నికల సందర్బంగా ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ప్రజలు ఏకంగా 22 మంది ఎంపీల బలంను జగన్ కు ఇచ్చారు. కాని ఎంపీలు మాత్రం వైఎస్‌ జగన్ కు పెద్దగా ప్రయోజనం కలిగేలా చేయడం లేదు.

వైఎస్‌ జగన్‌ పరువు తీస్తున్నారు..

సీఎం వైఎస్ జగన్‌ ఎంతో నమ్మకం పెట్టుకుని పార్లమెంట్‌ కు వారిని పంపిస్తే వారేమో ఇలా మౌనంగా పార్లమెంట్ కు వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తీవ్రమైన విమర్శలు ఆ పార్టీ నాయకులపై వ్యక్తం అవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు మొదలుకుని ఏపీ ప్రజల కల అయిన పోలవరం కు కనీస నిధులను తీసుకు రావడంలో విఫలం అవుతున్నారు. పక్క రాష్ట్రాలకు వేల కోట్లు పంపిస్తున్న కేంద్రం ఏపీకి ఇవ్వకుంటే కనీసం ప్రశ్నించకుండా పార్లమెంట్‌ లో వైఎస్‌ జగన్ పరువు తీస్తున్నారు. ఏపీలో కూడా వైఎస్‌ జగన్ గురించి తప్పుగా మాట్లాడుకునేలా వైకాపా ఎంపీలు చేస్తున్నారంటూ స్వయంగా ఆ పార్టీ కి చెందిన కొందరు నేతలు అంటున్నారు.

Recent Posts

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

45 minutes ago

Health Benefits Vitamin F : ఈ విటమిన్ మీ చర్మ సౌందర్యానికి శ్రీరామరక్ష… ఏమిటది తెలుసా…?

Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…

2 hours ago

Ajwain Leaves : మీ పెరట్లోనే ఉండే ఈ మొక్క ఆకు … గ్యాస్ట్రిక్ సమస్య, ఇతర సమస్యలు పరార్ …?

Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…

3 hours ago

Seem Chintakaya : సీమ చింతకాయా మజాకా… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతి పోవాల్సిందే…?

Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…

4 hours ago

Mint Health Benefits : పుదీనా సువాసనే కాదు… అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది…దీని ప్రయోజనాలు మైండ్ బ్లోయింగ్….?

Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…

5 hours ago

Mars Transit : సింహరాశిలోకి కుజుడు… మొత్తం 12 రాశులపై ప్రభావం.. పరిహారాలు తెలుసుకోవాలి, లేదంటే…?

Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…

6 hours ago

Rashmi Gautam : వావ్ ర‌ష్మీ.. క‌నిపించి క‌నిపించ‌ని అందాల‌తో సెగ‌లు రేపుతున్నావ్‌గా..!

Rashmi Gautam : బుల్లితెర సెన్సేష‌న్ ర‌ష్మీ గౌత‌మ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…

14 hours ago

Iphone 15 : ఐ ఫోన్ కొనాల‌ని అనుకుంటున్నారా.. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కండి..!

Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఐఫోన్‌లు ఖరీదైనవి అనే విష‌యం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…

15 hours ago