
ysrcp mla roja punch dialogues chandrababu naidu
Roja : మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియం లో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమం లో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే అధికారం హక్కు వారికి లేదని, మహిళా సాధికారత అంటే ఏంటో మా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని రోజా పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క సారి కూడా మహిళా సాధికారత గురించి కానీ మహిళల గురించి కానీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో మహిళలపై అకృత్యాలు అఘాయిత్యాలు అత్యంత దారుణంగా జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను మహా రాణులు గా చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని ఆమె తెలియజేశారు.
ysrcp mla roja punch dialogues chandrababu naidu
చంద్రబాబు నాయుడు మరియు ఆయన పార్టీ నాయకులు దుశ్యాసనులుగా వ్యవహరించారని రోజా విమర్శించారు. నారా వారి పాలన నరకాసురుని పాలన అంటూ వారి పరిపాలన సమయంలో జరిగిన సంఘటనలతో నిరూపితమైంది. మహిళలు అత్యంత దయనీయమైన పరిస్థితిని వారి పరిపాలనలో ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన పథకాలను మహిళల కోసం ప్రవేశ పెట్టారు అంటూ రోజా కామెంట్ చేశారు.
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
This website uses cookies.