
Chandrababu tdp anantpur politics are in danger as no strong cadre
Chandrababu : తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంత రైతులకు మరియు జనాలకు చేసిన అన్యాయం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు రాజధాని నిర్మాణం పేరుతో కాలయాపన చేశాడు.దాదాపుగా ఎనిమిది వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.ఆ సమయంలో ఆయన చేసింది ఏమీ లేదు. ప్రజలకు ప్లాట్లను ఇచ్చింది లేదు..
ప్రభుత్వ కార్యాలయాలకు మరియు పబ్లిక్ కోసం భవన నిర్మాణం చేసింది లేదు. కానీ రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల ఆస్తులను తెలుగు దేశం పార్టీ నాయకులు దోచుకున్నారు అంటూ బిజెపి నాయకులు ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉండి ఉంటే 10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించి ఉండేవాళ్ళం అన్నాడు.తెలుగుదేశం పార్టీ కి ఆ విషయం చేతకాలేదు అంటూ వీర్రాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అమరావతి ప్రజల, కొత్త రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చ లేక పోతున్నారు అంటూ బిజెపి అధ్యక్షుడు మండిపడ్డాడు.
somu veerraju fires on chandrababu naidu
చంద్రబాబు నాయుడు అతి ఆలోచన ఈ పరిస్థితికి కారణమని సోము వీర్రాజు అభిప్రాయం వ్యక్తం చేశాడు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే రాజధాని నిర్మాణం పూర్తి అయి ఉంటే ఇప్పుడు అమరావతి ప్రజలు రోడ్డెక్కి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రబాబు నాయుడు మరియు జగన్మోహన్ ఇద్దరు కూడా ఏపీ ప్రజలకు ముఖ్యంగా అమరావతి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అంటూ సోము వీర్రాజు ఆరోపించాడు.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.