
Chandrababu tdp anantpur politics are in danger as no strong cadre
Chandrababu : తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంత రైతులకు మరియు జనాలకు చేసిన అన్యాయం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు రాజధాని నిర్మాణం పేరుతో కాలయాపన చేశాడు.దాదాపుగా ఎనిమిది వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.ఆ సమయంలో ఆయన చేసింది ఏమీ లేదు. ప్రజలకు ప్లాట్లను ఇచ్చింది లేదు..
ప్రభుత్వ కార్యాలయాలకు మరియు పబ్లిక్ కోసం భవన నిర్మాణం చేసింది లేదు. కానీ రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల ఆస్తులను తెలుగు దేశం పార్టీ నాయకులు దోచుకున్నారు అంటూ బిజెపి నాయకులు ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉండి ఉంటే 10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించి ఉండేవాళ్ళం అన్నాడు.తెలుగుదేశం పార్టీ కి ఆ విషయం చేతకాలేదు అంటూ వీర్రాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అమరావతి ప్రజల, కొత్త రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చ లేక పోతున్నారు అంటూ బిజెపి అధ్యక్షుడు మండిపడ్డాడు.
somu veerraju fires on chandrababu naidu
చంద్రబాబు నాయుడు అతి ఆలోచన ఈ పరిస్థితికి కారణమని సోము వీర్రాజు అభిప్రాయం వ్యక్తం చేశాడు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే రాజధాని నిర్మాణం పూర్తి అయి ఉంటే ఇప్పుడు అమరావతి ప్రజలు రోడ్డెక్కి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రబాబు నాయుడు మరియు జగన్మోహన్ ఇద్దరు కూడా ఏపీ ప్రజలకు ముఖ్యంగా అమరావతి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అంటూ సోము వీర్రాజు ఆరోపించాడు.
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
This website uses cookies.