YS Jagan : ఏపీలో వార్ ఇక వన్ సైడ్ అయినట్టేనా. తాజాగా వెలువడిన సర్వే ఫలితాలు చూస్తే అదే అనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదానిపై టైమ్స్ నౌ ఈటీజీ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీ పార్టీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయట. అంటే ఇంచుమించు ఎంపీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నమాట. ఇక.. కేంద్రంలో చూసుకుంటే బీజేపీ గెలుపు సునాయసం అంటూ సర్వేలో తేలింది.
కేంద్రంలో మరోసారి బీజేపీ విజయం ఖాయమని సర్వేలో తేలింది. బీజేపీ కూటమికి కనీసం 292 నుంచి 338 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. కాంగ్రెస్ కు 106 నుంచి 144, ఇతర పార్టీలకు 66 నుంచి 96 వరకు సీట్లు వస్తాయట. ఇటీవల జాతీయ పార్టీగా అవతారం ఎత్తిన కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు 7 శాతం ఓట్ల వచ్చే అవకాశం ఉందట. పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తే.. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు క్లీన్ స్వీప్ చేయదు. ఈజీగా 175 స్థానాలకు 175 స్థానాలను ఏపీలో గెలవడం పెద్ద పనేం కాదు అని తెలిసిపోతోంది.
నిజానికి వైనాట్ 175 అని సీఎం జగన్ చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. అదే నిజం కాబోతోంది. ఏపీలో 175 స్థానాలకు 175 స్థానాలు గెలవడం పెద్ద కష్టమేమీ కాదని తాజాగా స్పష్టమైంది. అది కూడా ఓ సర్వే సంస్థ ద్వారా వెల్లడి కావడంతో ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోంది అని స్పష్టం అవుతోంది. సీఎం జగన్ కు ఏపీ ప్రజలంతా మద్దతు ఇవ్వడానికి కారణం.. ఏపీలో సీఎం జగన్ ప్రవేశపెట్టే పథకాలు. సీఎం జగన్ పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ చేస్తున్న పనులను చూసి బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పడానికి ఈ సర్వేనే ఉదాహరణ.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.