
#image_title
2025 Year : 2025 సంవత్సరం భారతదేశ ప్రజల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోయే దుర్ఘటనలతో నిలిచింది. ముందుగా జమ్మూ కాశ్మీర్లోని పహాల్గమ్ వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో దాదాపు 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోగా, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రతా దళాలు వెంటనే స్పందించి ఆపరేషన్ చేపట్టి పరిస్థితిని నియంత్రించినప్పటికీ, ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది.
2025 Year : విషాదాన్ని నింపిన 2025.. ఏడాది సగంలో నాల్గు విషాద ఘటనలు.. వందలాది మంది మృతి..!
అలాగే బెంగుళూరులో RCB సక్సెస్ సంబరాల్లో జరిగిన తొక్కిసలాట లో 11 మంది అభిమానులు చనిపోయారు. ఈ ఘటన క్రీడా ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తుంది. భద్రతా లోపం వల్ల వేలాది మందిలో తొక్కిసలాట జరిగింది. ఇది ఊహించని విషాదంగా మారింది. ప్రభుత్వ ఏర్పాట్లు, పోలీసుల నిర్లక్ష్యం, నిర్వాహకుల లోపాలు ఈ ఘటనకు కారణమయ్యాయి. ఈ ఘటన ప్రజలకు ఓ గుణపాఠంగా మిగిలిపోయే ఘటనగా ఇది నిలిచింది.
ఇక ముంబైలో జరిగిన లోకల్ ట్రైన్ తొక్కిసలాట ప్రమాదం, మరియు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఈ రెండు ఘోరమైన సంఘటనలు కూడా కలిచివేశాయి. ముంబై లోకల్ ట్రైన్ వద్ద జరిగిన తొక్కిసలాట లో పలువురు ప్రయాణికులు మరణించగా, మరెందరో గాయపడ్డారు. అదే విధంగా జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం మెడికల్ హాస్టల్ మీద కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలో ఒక విషాద మైలు రాయిగా మిగిలింది. ఈ నాలుగు సంఘటనలు దేశ భద్రతా వ్యవస్థలపై, ఆపద సమయంలో స్పందించే విధానాలపై పలు ప్రశ్నలను రేపాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి ఘటనలు జరగకూడదని అంత కోరుకుందాం.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.